Home Search
మెట్రో రైలు సర్వీసు - search results
If you're not happy with the results, please do another search
ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభం
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆగ్రా : ఆగ్రా మెట్రో ప్రాథమ్య కారిడార్కు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర నేతలు తొలి రైలులో...
చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుంది…
హైదరాబాద్: నేడు హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు సమయాన్ని పెంచారు. ఆదివారం అర్థరాత్రి 12.15 గంటలకు వరకు మెట్రో రైలు సర్వీసులు కొనసాగుతాయని మెట్రో రైలు ఎండి ఎన్ విఎస్ రెడ్డి వెల్లడించారు....
పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు
సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీఘజియాబాద్మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టిఎస్)కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
జెబిఎస్, ఎంజిబిఎస్ల మధ్య మెట్రో రైళ్ల సమయంలో మార్పు
హైదరాబాద్: జూబ్లీ బస్స్టేషన్ (జెబిఎస్), మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజిబిఎస్) మధ్య కారిడార్ II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు....
మెట్రో రైలు సేవలు పొడిగింపు
ఈనెల 10 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరవాసులకు మెట్రో రైలు మంచి శుభవార్త అందించింది. ఈ నెల 10 వ తేదీ నుంచి మెట్రో సేవలను...
పట్టాలెక్కిన మెట్రో సర్వీసులు
సికింద్రాబాద్ ఆందోళనలతో మధ్యాహ్నం మెట్రో రైళ్లు రద్దు
సాయంత్రం పరిస్దితులు సద్దుమణగడంతో సర్వీసులు పునరుద్దరణ
రైళ్ల బంద్తో సుమారు 10లక్షల నష్టం జరిగిదంటున్న మెట్రో సిబ్బంది
వాహనాలతో కిక్కిరిసిపోయిన నగర రహదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో...
మరో మైలురాయి దాటనున్న ఢిల్లీ మెట్రో
27న పింక్ లైన్పై డ్రైవర్ రహిత సర్వీసులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డిఎంఆర్సి) మరో మైలురాయిని అధిగమించనున్నది. ఢిల్లీ మెట్రోకు చెందిన 57 కిలోమీటర్ల పింక్ లైనుపై ఈ నెల 27న...
రేపటి నుంచి మెట్రో సేవలు పొడిగింపు
ఉదయం 7గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు
ఆఖరి స్టేషన్కు 11.15 గంటలకు చేరుకోనున్న సర్వీసులు
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్ సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి మరో...
మెట్రో రైల్కు ఆర్థిక భారం
కరోనా వైరస్, లాక్డౌన్ దెబ్బకు విలవిల
ఆశించినస్దాయిలో ఆదరించని నగరవాసులు
రోజుకు రూ. 5 కోట్ల నష్టం చవిచూస్తున్న సంస్ద
ఆదుకోవాలని సిఎం కెసిఆర్ను కలిసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలను వివిధ...
మెట్రో రైలు సమయం పొడిగింపు…
ఉదయం 7 గంటలకు మొదటి సర్వీసు ప్రారంభం
11.45 గంటలకు చివరిరైల్ ప్రారంభమై 12.45 ఆఖరి స్టేషన్కు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రోకు కరోనా వైరస్ బంధంగా మారింది....
మెట్రో వైపు పరుగులు
పెట్రో ధరల పెరుగుదలతో మెట్రోలో అధికంగా ప్రయాణాలు
గత వారం రోజుల నుంచి రద్దీగా మారిన స్టేషన్లు
నిత్యం 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు
త్వరలో సర్వీసులు పెంచేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు
నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు...
కొత్త ఏడాది నుంచి మెట్రోకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి రోజుకు ప్రయాణికుల సంఖ్య 1.70లక్షలు దాటుతుందని మెట్రో అధికారులు...
మెట్రో వైపు ప్రయాణికులు మొగ్గు
రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ
1.70లక్షలు దాటుతున్న ప్రయాణికుల సంఖ్య
సువర్ణ ఆఫర్తో మంచి ఫలితాలు వస్తున్నయంటున్న అధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైల్కు రోజు రోజుకు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది. ఈనెల...
కంటైన్మెంట్ జోన్లలో మెట్రో సేవలు
భరత్నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుపత్రి స్టేషన్లు అందుబాటులోకి
మొదటి సర్వీసు ఉదయం 6.30గంటలకు ప్రారంభం
హైదరాబాద్: నగరంలో రోజుకు లక్షలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చే మెట్రో సేవలు మరింత పెంచుతుంది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మూసివేసిన...
మెట్రోకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రో కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా పాటు నిలిచిపోయి సర్వీసులు ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. మెట్రో అధికారులు దశల వారీగా...
7 నుంచి మెట్రో సర్వీసులు..
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆన్లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్
కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు
వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
జూన్ 1నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైలు..
జూన్ 1నుంచి ప్రయాణికులకు అందనున్న సేవలు
లాక్డౌన్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు
రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్, ముఖానికి మాస్కులు తప్పనిసరి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రాగానే నడిపిస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్...
ఒమిక్రాన్తో బీజింగ్ జంగ్
పాక్షిక లాక్డౌన్...పూర్తి స్థాయి టెస్టులు
నిశ్శబ్దం అయిన రణగొణధ్వనుల నగరం
జనం కదలికలపై ఆరోగ్య నిఘా
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్ ఇప్పుడు కరోనా ఉపజన్యువు ఒమిక్రాన్ ప్రభావంతో తిరిగి లాక్డౌన్లు, ఆంక్షల...
ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు
కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్డౌన్ను...