Home Search
మ్యూచువల్ ఫండ్ ఆస్తుల - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్
హైదరాబాద్: భారతదేశం లో విశ్వసనీయ మ్యూచువల్ ఫండ్ హౌస్లలో ఒకటైన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్లో దాని మార్చబడిన కార్యాలయాన్ని 24 జనవరి 2024న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యాలయాన్ని...
ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ను విడుదల చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్
ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్ చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్, దాని తొలి ఈక్విటీ నూతన ఫండ్ ఆఫర్ (NFO) 'ఓల్డ్ బ్రిడ్జ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్,'...
ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లో ఐడిబిఐ ఎంఎఫ్ స్కీమ్ల విలీనం పూర్తి..
ముంబై: భారతీయ అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ఫండ్ హౌస్లలో ఒకటైన LIC మ్యూచువల్ ఫండ్ (LIC MF), IDBI మ్యూచువల్ ఫండ్ (IDBI MF) పథకాల టేకోవర్ను విజయవంతంగా పూర్తి...
రూ.793 కోట్ల ఆస్తుల జప్తు
హైదరాబాద్: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఎపి సిఐడి దూకుడు పెం చింది. ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శికి చెం దిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను సోమవారం నాడు...
తెరువనున్న ఐడీఎఫ్సీ మిడ్క్యాప్ ఫండ్ ఎన్ఎఫ్ఓ..
ముంబై : ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ నేడు తమ ఓపెన్ ఎండెడ్ పథకం ఐడీఎఫ్సీ మిడ్క్యాప్ ఫండ్ను విడుదల చేసినట్లు వెల్లడించింది. మిడ్క్యాప్ విభాగంలో ఈక్విటీలు మరియు ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీలలో గణనీయంగా...
సొంత ఇల్లు, కారు లేని రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే ఆయనకు సొంత ఇల్లు కాని, సొంత కారు కాని లేవు. కేరళలోని వయనాడ్...
అఫిడవిట్ ఓ సత్యప్రమాణం
అభ్యర్థి నామినేషన్తో పాటు అఫిడవిట్ తప్పనిసరి!
అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే శిక్ష పడినట్టే..
ఎన్నికల నియమావళి 1961కి లోబడి ‘రూల్-4ఏ’ కింద నిర్దేశించిన ఫాం-26లో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సిందే..
మనతెలంగాణ/హైదరాబాద్: అభ్యర్థికి సంబంధించిన అన్ని...
మార్గదర్శికి మరో భారీ షాక్..
ఈ సారి రూ.242 కోట్ల ఆస్తుల అటాచ్
హైదరాబాద్ : మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్కి చెందిన ఆస్తులను ఎపి సిఐడి భారీగా అటాచ్...
మార్గదర్శి కేసు.. శైలజా కిరణ్ను 10 గంటల పాటు ప్రశ్నించిన సిఐడి
హైదరాబాద్ : మార్గదర్శి కేసులో సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఎ2గా ఉన్న మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ను మంగళవారం సుదర్ఘీంగా విచారించారు. మంగళవారం ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి...
చందాదారుల నగదు ఎక్కడికెళ్లింది?: ఎపి సిఐడి
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో రామోజీ నివాసానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి కేసులో ఎండి శైలజా కిరణ్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక మార్పులు ఏమిటి?
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలు కానున్నది. బడ్జెట్ 2023లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపనున్నది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మన పెట్టుబడి,...
అదానీ వ్యవహారం: ఓ గుణపాఠం
ప్రజలకు సంబంధించిన సంస్థల ద్వారానే అదానీ గ్రూపు సమ్మేళన ఆస్తులు ఇంతగా పెరగడానికి వీలైంది. మొదట చేసిన పని ఏమిటంటే, పెంచేసిన తమ షేర్ల విలువను సెక్యూరిటీగా చూపించి భారతీయ స్టేట్ బ్యాంక్,...
రూ.70 వేల కోట్లు ఉపసంహరించుకున్న ఎంఎఫ్ ఇన్వెస్టర్లు
ముంబై : గత కొద్ది నెలలుగా నష్టాల్లో ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. పెట్టుబడిదారులు వరుసగా మూడో త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్ల నుండి ఉపసంహరించుకోవడం కొనసాగించారు. అధిక ద్రవ్యోల్బణం,...
స్థిరాస్తులు లేని మోడీ
ఉన్న ఇంటి స్థలం విరాళం
సొంత వాహనం కూడా లేదు
బ్యాంకు బ్యాలెన్స్
రూ.35,350 పోస్టాఫీసులో నేషనల్
సేవింగ్స్ సర్టిఫికెట్ రూ.9లక్షలు
ఆస్తుల వివరాలు ప్రకటించిన ప్రధాని
స్థిరాస్తులు లేని
ప్రధాని మోడీ
ఉన్న కాస్త నివాసయోగ్య భూమి...
కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్పులివే..
గృహ రుణ వడ్డీ రాయితీ ముగుస్తుంది
ఔషధాలు ప్రియం, హైవేపై ఎక్కువ పన్ను చెల్లించాలి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. ఈ నెల నుంచి పలు నిబంధనలు మారనున్నాయి....
కొత్త ఆర్థిక సంవత్సరంలో వచ్చే మార్పులివే..
గృహ రుణ వడ్డీ రాయితీ ముగుస్తుంది
ఔషధాలు ప్రియం, హైవేపై ఎక్కువ పన్ను చెల్లించాలి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైంది. ఈ నెల నుంచి పలు నిబంధనలు మారనున్నాయి....
ప్రధాని మోడీ ఆస్తి విలువ రూ.3.07కోట్లు
బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1.5లక్షలు
మార్చి 31 నాటికి నగదు రూ.36వేలు, నాలుగు బంగారు ఉంగరాలు,రూ.1.37కోట్లు విలువచేసే చరాస్తులు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే...
చిన్న ఇన్వెస్టర్లకు శుభవార్త
మల్టీ క్యాప్ ఫండ్ల నిబంధనల్లో సెబీ మార్పులు
25% చొప్పున మిడ్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి
75 శాతానికి ఫండ్ల ఇన్వెస్ట్మెంట్ పరిమితి
న్యూఢిల్లీ : మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేవారికి శుభవార్త....
బ్యాంక్ డిపాజిట్లే బెటర్
డెబిట్ మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్లలో ఆందోళన
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం
ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి
ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...