Home Search
యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ - search results
If you're not happy with the results, please do another search
24న బెంగళూరుకు వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
610 కిలోమీటర్ల దూరం 8.30 గంటల్లోనే పూర్తి
వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
కాచిగూడలో పాల్గొననున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై , కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో...
25న కాచిగూడ-బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్
హైదరాబాద్ : కాచిగూడ-బెంగళూరులను కలిపే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఈనెల 25వ తేదీన ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలుతో హైదరాబాద్బెంగళూరు మధ్య కనెక్టివిటీని...
కన్నూర్-బెంగళూరు రైలుపై బండరాళ్లు
పట్టాలు తప్పిన ఏడు రైలు భోగీలు
బెంగళూరు: పెద్ద బండరాళ్లు కొండపై నుంచి జారి కన్నూర్-బెంగళూరు రైలుపై శుక్రవారం పడ్డంతో ఏడు భోగీలు పట్టాలు తప్పాయి. తమిళనాడులోని తొప్పూరు, సివాడీ మధ్య ఉన్న ముతంపట్టీ...
నగరం నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో రామమందిర దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో...
9 వందేభారత్ రైళ్లకు ప్రధాని పచ్చజెండా
జాబితాలో కాచిగూడ-యశ్వంత్పూర్ రైలు
ఐటి ఉద్యోగులకు వెసులుబాటు
ఒకే రోజు ప్రధాని మోడీ ప్రారంభం
న్యూఢిల్లీ : ఒకేరోజు దేశంలో తొమ్మిది వందేభారత్ రై ళ్లు ఆరంభం అయ్యాయి. ప్రధాని నరేంంద్ర మోడీ వ ర్చువల్...
కాచిగూడ-బెంగళూరుల మధ్య వందేభారత్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మరో వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం హైదరాబాద్ టు- తిరుపతి టు హైదరాబాద్ టు విశాఖపట్నం -టు హైదరాబాద్ వందే భారత్ రైళ్లు నడుస్తుండగా...
కోరమాండల్ డ్రైవర్ తప్పిదం లేదు: రైల్వే బోర్డు
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఎఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. మూడు రైళ్లు ఢీకొన్నాయని...
ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ వ్యవస్థ లేదు!
మృతుల సంఖ్య తీవ్రత అందుకే పెరిగింది
చాలా ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు....
రైల్వే శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: మహబూబ్నగర్, షాద్నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్ల స్టాప్నకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా రూ.1,410...