Home Search
యాసంగి - search results
If you're not happy with the results, please do another search
యాసంగి…గోసంగి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్స్టోరేజికి చేరువవుతున్నాయి. జలాశయాల్లో నీటి నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణపు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి...
కాకతీయ కాలువ..యాసంగి పంటకు నీటి విడుదల
మెండోరా: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటలకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ఆయకట్టు పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని ప్రాజెక్టు ఎస్ఈ జి....
యాసంగికి సన్నాహకాలు
పప్పుధాన్య పంటలపై రైతుల ఆసక్తి, భారీగా పెరగనున్న పప్పుశనగ విస్తీర్ణం
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నే పథ్యంలో రైతులు ముందస్తు యాసంగి పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయరంగానికి ఖరీఫ్ సీజన్...
కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా?: హరీశ్ రావు
కాళేశ్వరం నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా..? అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మంత్రి హరీశ్...
యాసంగి నాటికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం
కల్వకుర్తి రూరల్ : యాసంగి ప్రారంభం నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా జంగారెడ్డిపల్లి నుంచి నాగిళ్ల వరకు డి 82 కాలువ పనులు పూర్తి చేసిరైతులకు సాగునీరు అం దివ్వాలని కల్వకుర్తి...
28నుంచి యాసంగి రైతుబంధు
రైతులకు తీపికబురు అందించిన సిఎం కేసిఆర్
ఈ నెల 28నుండి రైతుబంధు నిధుల పంపిణీ
10వ విడతకింద రూ.7600కోట్లు సిద్దం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తియ్యటి కబురందించారు. వ్యవసాయరంగంలో రైతులకు యాసంగి పంట...
యాసంగి జోరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం యాసంగి పంటల సాగుకు పూర్తిగా అనుకూలిస్తోంది. కృష్ణా, గోదావరి నదులు పరీవాహకంగా ప్రధాన ప్రాజెక్టులతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ పరిధిలో నీటివనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి....
డిసెంబర్లోనే యాసంగి రైతుబంధు: మంత్రి నిరంజన్ రెడ్డి
ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో శుక్రవారం మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు మూడు గిడ్డంగులను ప్రారంభించారు. రూ.14.9 కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో 3...
యాసంగి ప్రణాళిక సిద్ధం
ఈసారి 31లక్షల ఎకరాలకు వరి అంచనా, 3.45లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు
3.74లక్షల ఎకరాల విస్తీర్ణంలో నూనెగింజల సాగు, వాణిజ్య పంటల ఖాతాలోకి మిరప
ఈసారి 25వేల ఎకరాలకు సాగు లక్ష్యం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో...
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల
హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయనని తెలిపారు. ప్రస్తుతం సీజన్...
యాసంగిలో 49.92లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో రైతుల నుంచి ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. వరి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయ శాఖ పనితీరు...
యాసంగి ధాన్యం కొనుగోలుపై సిఎస్ సమీక్ష
రాష్ట్రంలో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు. ఇప్పటికే 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. క్వింటాల్కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సర్కారు కసరత్తులు!
బియ్యం ప్రాసెసింగ్ ..మార్కెటింగ్పై వ్యూహరచన
త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక
ఆ తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వరి రైతును యాసంగి ధాన్యం సమస్యనుంచి బయట పడేసేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయిలో కసరత్తులు చేస్తోంది. తెలంగాణ...
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువద్వారా యాసంగి సాగునీటి విడుదల
మన తెలంగాణ/ మెండోరా : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణశాఖ,శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశాల...
యాసంగి వరి ధాన్యం కొనబోం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనబోదని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోదని ముఖ్యమంత్రి...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
యాసంగి వడ్లను కొనేవరకు ఆందోళనలు చేపడుతాం
వరంగల్: కేంద్రం ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో...
యాసంగికి 20.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
రైతుల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయ్యండి
కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం రూపొందించిన రసాయనిక ఎరువుల ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.5లక్షల మెట్రిక్ టన్నుల...
కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు
పంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం
యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద
కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి
సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి...