Home Search
రాఫెల్ - search results
If you're not happy with the results, please do another search
ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా రాఫెల్ నాదల్
ముంబై : ప్రపంచ లెజెండరీ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈమేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇన్ఫోసిస్...
ఫ్రాన్స్నుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్స్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశంనుంచి 26 నేవల్ వేరియంట్ రాఫెల్ జెట్ విమానాలు, మూడు ఫ్రాన్స్ రూపొందిన స్కార్పీన్ క్లాస్ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనలకు భారత...
గగనంలో వైమానిక విన్యాసాలు.. అబ్బుర పర్చిన మిగ్, రాఫెల్
హైదరాబాద్ : ఈసారి గగనతలంలో విన్యాసాలకు దిగిన విమానాలు భీమ్ వజ్రంగ్, తిరంగ, గరుడ, అమృత్, త్రిశూల్ ఆకృతులలో కన్పించాయి. ఈ విమాన విన్యాసాలలో మిగ్ 29, స్యూ 30ఎంకెఐ, రాఫెల్ ఫైటర్స్...
ఫ్రెంచ్ ఓపెన్: రాఫెల్ నాదల్ 300వ స్లామ్ విజయం దిశలో…
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో ‘కింగ్ ఆఫ్ క్లే’ రాఫెల్ నాదల్ 6-3, 6-1, 6-4తో కొరెంటిన్ మౌటెట్ను ఓడించి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో తన కెరీర్లో 300వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్...
భారత్ కోరితే మరిన్ని రాఫెల్స్ అందిస్తాం
ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్రకటన
న్యూఢిల్లీ: భారత్కు అవసరమయితే తమ దేశం మరిన్ని రాఫెల్ జెట్ విమానాలను అందజేయడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స పార్లే శుక్రవారం చెప్పారు. అంతే కాదు...
వచ్చే ఏప్రిల్కల్లా మొత్తం 36 రాఫెల్
విమానాల సరఫరా పూర్తి, ఫ్రాన్స్ రాయబారి వెల్లడి
ముంబయి: అయిదేళ్ల క్రితం ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు భారత్కు 30 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశామని, మిగతా ఆరు...
రాఫెల్ ఒప్పందానికి 7.5 మిలియన్ యూరోల ముడుపు
ఫ్రాన్స్: ఫ్రెంచ్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ భారత్తో రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు 7.5 మిలియన్ యూరోలను మధ్యదళారులకు చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ అనే పోర్టల్ తాజాగా వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి 36...
రాఫెల్ డీల్పై జెపిసి దర్యాప్తు
ప్రధానికి కాంగ్రెస్ డిమాండ్
రాహుల్ చెప్పిందే నిజమైంది
ఫ్రాన్స్లో జడ్జితో దర్యాప్తు
న్యూఢిల్లీ : రాఫెల్ డీల్పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు అత్యవసరం అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రధాని...
దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!
ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో...
రాఫెల్ ఒప్పందంపై విచారణకు సిపిఎం డిమాండ్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి వాటి తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్లోని ఒక మధ్యవర్తికి 11 లక్షల యూరోలు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించిన నేపథ్యంలో ఈ ఒప్పందంపై...
దళారికి రాఫెల్ ముడుపులు
పారిస్: రాఫెల్ ఫైటర్స్ కొనుగోళ్లపై వాటి తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్లోని ఓ మధ్యవర్తికి ముడుపులు చెల్లించినట్లు ఈ నెల 4వ తేదీన ఫ్రెంచ్ మీడియా సంస్థ మీడియా పార్ట్ ఓ...
ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ జెట్లు
గుజరాత్లోని జామ్నగర్కు..
న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల రెండో బ్యాచ్ భారత్ చేరుకున్నాయి. బుధవారం రాత్రి 8-14కు సెకండ్ బ్యాచ్ రఫేల్ జెట్లు భారత్ చేరుకున్నట్టు ఐఎఎఫ్ ట్విట్ చేసింది. సెకండ్ బ్యాచ్లో...
శత్రువును రఫాడించే రాఫెల్స్
శబ్ధవేగాన్ని మించిన గురి ..
అంబాలా బేస్ అమ్ములపొదిలోకి
రక్షణ పాటవశక్తికి స్వాగతస్పందన
న్యూఢిల్లీ/ అంబాలా : ఎన్నాళ్ల వేచిన క్షణం రానే వచ్చింది. ఫ్రాన్స్ నుంచి రెక్కలు కట్టుకుని ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం...
త్వరలోనే భారత్కు 4 రాఫెల్ జెట్లు : ఫ్రాన్స్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంలో ఆలస్యమేమీ ఉండదని ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయెల్ లెనెయిన్ తెలిపారు. భారత వైమానిక దళానికి వీలైనంత త్వరగా నాలుగు రాఫెల్ జెట్లను అందిస్తామని ఆయన...
జులైలో వాయుసేనకు రాఫెల్ యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: త్వరలోనే భారత వాయు సేన మరింత పటిష్టం కానుంది. నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ములపొదిలో చేరనున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధవిమాయానాలు భారత్ చేరుకోవలసి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది....
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం పాంచ్ న్యాయ్పత్ర పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టోను...
ఎపి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం..చంద్రబాబు కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తి
హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్పై విజయవాడ ఎసిబి కోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. గురువారం ఉదయం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఎసిబి...
అవినీతి మరకల మోడీ సర్కారు: మమత
కోల్కతా : దేశంలో ఇప్పుడు సర్వత్రా బిజెపి భారత్ ఛోడో నినాదం మార్మోగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. మణిపూర్లో అత్యాచారాలకు పాల్పడ్డవారిని కేంద్రం కావాలనే ఉపేక్షిస్తోందని...
‘న్యూస్ క్లిక్’పై కఠిన చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఆన్లైన్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ అమెరికా శ్రీమంతుడు నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు అందాయని, అందువల్ల ఈ పోర్టల్పై కఠిన చర్య తీసుకోవాలని 250...
రాహుల్ కు ఊరట
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎట్టకేలకు ఊరట లభించింది. పరువు నష్టం కేసులో గుజరాత్లోని సూరత్ ట్రయల్ కోర్టు ఆయనకు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో ఆయన...