Sunday, July 13, 2025
Home Search

రాష్ట్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
BRS collaborating BC Reservations

బిసి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి: కవిత

హైదరాబాద్: భారత్ ప్రధాని నరేంద్రమోడీ వద్దకు సిఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ప్రశ్నించారు. బిజెపిపై ఒత్తిడి తీసుకురావాలని ఖర్గేకు లేఖ రాస్తున్నామని, జూలై...
All revenue employees work

రాష్ట్ర ప్రభుత్వం ఎప్పూడూ అండగా ఉంటుంది: అనగాని

అమరావతి: రెవెన్యూ ఉద్యోగులంతా కష్టపడి ఆదర్శంగా పనిచేయాలని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రెవెన్యూ దినోత్సం సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులందరికీ (Revenue employees) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో...

గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం

గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 2027 జూలై 23వ తేదీ నుంచి 12 రోజుల పాటు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు వెళ్లి...
Rythu Bharosa

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: రైతు భరోసా (Rythu Bharosa) నిధుల పంపిణీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రులతో...

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం:హరీశ్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట నియోజకవర్గం, నంగునూరు మండలం, పాలమాకుల గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన...

రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారు: చామల

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజకీయం చేస్తున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్...

హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం:కిషన్ రెడ్డి

ఎన్నికల హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కనీసం ఇప్పటివరకు కార్యాచరణ కూడా చేపట్టలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
Telangana government cheats BCs

రాష్ట్ర ప్రభుత్వం బిసిలను మోసం చేస్తుంది: మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం బిసిలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. సంవత్సరం వరకు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ప్రభుత్వం...

నదీజలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర

బనకచర్లపై ఏపీ దూసుకెళ్తుంటే సీఎం రేవంత్ ఏం చేస్తున్నారు? గోదావరి నీళ్లను పెన్నాకు తరలించేందుకు ఏపీ ప్రయత్నాలు దావోస్ టూర్‌కు సీఎం దారి ఖర్చులు వృథా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు ఫైర్ మన తెలంగాణ/హైదరాబాద్...

నా ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: పాడి కౌశిక్ రెడ్డి

తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనతో పాటు ప్రతి ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా...
Etela Rajender

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో...
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Koonamneni Sambashiv Rao

ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన తీర్మానం పట్ల కూనంనేని హర్షం

హైదరాబాద్ : ఆర్‌టిసిని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం , ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం...

గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

సదాశివనగర్ : ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటుంన్న పోడు భూములకు పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎల్లారెడ్డి...

గౌడ కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

తొర్రూరు : గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కౌండిన్య సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా నాగపురి అశోక్‌గౌడ్ అన్నారు. కౌండిన్య సహకార పరపతి సంఘం పదవ వార్షికోత్సవ సమావేశాన్ని...

పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి

హయత్‌నగర్: పాడి రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్‌నగర్ మదర్ డైయిరీ సంస్థ కార్యాలయంలో సుమారు...

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శరవేగంగా మున్సిపాలిటీల అభివృద్ధి

మరిపెడ : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, పాలన సౌలభ్యం కోసం సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన నూతన మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్...
State Government trying to solve employees issues: Mammilla Rajender

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: మామిళ్ల రాజేందర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని, ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తున్నారని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు....

రాష్ట్ర ప్రభుత్వం  పిఆర్‌సి కమిటీని నియమించాలి

వడ్డేపల్లి : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించాలన్నారు. ఉపాధ్యాయులకు...

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ప్రభుత్వం

గూడూరు : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. శనివారం తెలంగాణ...

Latest News