Home Search
రిటైల్ ద్రవ్యోల్బణం - search results
If you're not happy with the results, please do another search
రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది
నవంబర్లో 5.55 శాతంతో మూడు నెలల గరిష్ఠానికి సూచీ
న్యూఢిల్లీ : ఆహార ధరల పెరుగుదల కారణంగా నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.55 శాతానికి పెరిగింది. ఈ సూచీ మళ్లీ మూడు నెలల...
దిగొస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం
సెప్టెంబర్లో 5.02 శాతం నమోదు
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్ల సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో 5.02 శాతంతో సూచీ మూడు నెలల కనిష్టానికి...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : ఆగస్టులో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఊరటనిచ్చింది. గత నెలలో వినియోగ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.83 శాతానికి తగ్గింది. అంతకుముందు జులైలో ఇది 7.44 శాతంతో గరిష్ఠ స్థాయిలో...
రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి..
న్యూఢిల్లీ : దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 7.44 శాతానికి పెరిగింది. 15 నెలల్లో ఇదే గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు 2022 ఏప్రిల్లో సిపిఐ (వినియోగదారుల ధరల సూచీ) ఆధారిత...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
మేలో 7.04 శాతం నమోదు
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 7.04 శాతం నమోదైంది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇది...
ఫిబ్రవరిలో 6.07 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణ రేటు ఫిబ్రవరి 2022 నాటికి 6.07 శాతానికి పెరిగింది. ఇది భారత రిజర్వు బ్యాంకు నిర్దేశించిన థ్రెషోల్డ్ 6 శాతానికి మించింది. ఈ విషయాన్ని...
డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది
న్యూఢిల్లీ : డిసెంబర్ నెలలో వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతానికి పెరిగింది. నవంబర్లో ఇది 4.91 శాతంగా ఉంది. ఈమేరకు కేంద్ర గణాంకాల శాఖ(ఎన్ఎస్ఒ) డేటాను విడుదల...
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
అక్టోబర్లో 4.48 శాతం నమోదు
న్యూఢిల్లీ : అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గత నెలలో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.48 శాతం నమోదైంది. అంతకుముందు సెప్టెంబర్లో ఇది 4.35...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
మైనస్లో టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణంపై పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం తర్వాత అక్టోబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. గత నెలలో టోకు ద్రవ్యోల్బణం వరుసగా ఏడో నెలలో సున్నా...
వచ్చే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 7.4 శాతంతో 15 నెలల గరిష్ఠానికి చేరగా, వచ్చే నెలల్లోనూ ఇది మరింత పెరిగి అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హెచ్చరించింది. జులై నెల ఆర్థిక...
ద్రవ్యోల్బణం.. దడ
సెప్టెంబర్లో 7.41 శాతానికి చేరిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి
చేయలేకపోతున్న కేంద్రం, ఆర్బిఐ మరోసారి పెరగనున్న
వడ్డీ రేట్లు ఆగస్టులో క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి
0.8% పడిపోయిన సూచీ
న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న...
జిఎస్టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు
స్థానిక పన్నులు, సప్లై చైన్లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే
న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో...
ద్రవ్యోల్బణంపై ఆర్బిఐ ఆందోళన
మరింతగా ధరలు పెరగొచ్చు
రిటైల్ ద్రవ్యోల్బణంపై డబ్లుపిఐ ఒత్తిడి ఉండనుందన్న నివేదిక
న్యూఢిల్లీ : ధరలు మరింతగా పెరగే అవకాశముందని ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) తన నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో ఉన్న టోకు...
ద్రవ్యోల్బణం ముప్పు
ద్రవ్యోల్బణం ముప్పు.. అంచనా 5.7 శాతానికి పెంపు
రెపో రేటు యథాతథం, 9.5 శాతంగా జిడిపి వృద్ధి అంచనా
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బిఐ) వడ్డీ రేట్లలో ఎలాంటి...
వచ్చేవారం మార్కెట్లకు ప్రతికూలం..?
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరానికి చేరుకుంటున్నాయి. తాజాగా సెన్సెక్స్ కీలక 72,500 మార్క్ను దాటింది. ఇక నిఫ్టీ 21,900 మార్క్కు చేరువైంది....
వినియోగ వస్తువుల రంగం 9 శాతం వృద్ధి
ఊతమందిస్తున్న గ్రామీణ మార్కెట్ రికవరీ : నివేదిక
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి మెరుగవ్వడంతో జూన్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశం కన్జూమర్ గూడ్స్(వినియోగ వస్తువుల) సెక్టార్ 9 శాతం వృద్ధిని సాధించింది....
దేశీయ అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలు
కేంద్ర ఆహారకార్యదర్శి సంజీవ్ చోప్రా
మనతెలంగాణ/హైదరాబాద్: దేశీయ అవసరాలకు సరిపడా తగినంత ఆహారధాన్యాలు నిల్వ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. శనివారం కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల...
వడ్డీ రేట్లపై కాలమే నిర్ణయిస్తుంది..
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండేందుకు సెంట్రల్ బ్యాంక్ అత్యధిక నిఘా పెట్టిందని ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు అత్యధికంగా ఉండడంపై కాలమే నిర్ణయిస్తుందని ఆయన...
2023-24లో భారత్ జిడిపి 6 శాతం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారతదేశం జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) 6 శాతంగా ఉండనుందని అమెరికా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని...