Home Search
రైతుబంధు పథకం - search results
If you're not happy with the results, please do another search
రైతుబంధు నిధులు విడుదల చేయండి
సిఎం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి రైతుబంధు పధకం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల ట్రెజరీల్లో ఆగిపోయిన నిధులను వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని...
రైతుబంధుకు చెక్ !
పథకంపై గందరగోళం... రైతుల్లో ఆయోమయం
సాయం పంపిణీపై తలోమాట
వ్యవసాయ, ఆర్ధిక శాఖలు మౌనం
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలిచే రైతుబంధు పధకానికి చెక్ పడబోతోందా..ఈ పథకం సమూల మార్పులకు గురికాబోతోందా..రైతుల్లో పేద రైతులు.....
రైతుబంధు ఎప్పుడిస్తారు?
డిసెంబర్ 9వ తేదీనే జమ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు..
ఏవి నిధులు? రూ.500 బోనస్తో వడ్లు ఎప్పుడు కొంటారు?
ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు
మన...
రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు
మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
రైతుబంధు పంపిణీకి సర్వం సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. యాసంగి పంట ల సాగులో పెట్టుబడిసాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఒకేసారి...
అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తాం: రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి రాగానే జనవరిలో రైతుబంధు వేస్తామని, ఇప్పుడే రైతుబంధు వేయడం ద్వారా కౌలు రైతులు నష్టపోతారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో రేవంత్రెడ్డి చిట్...
రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన రైతన్నలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులకు పెట్టుబడి గోస తీర్చే రైతుబంధు పథకంపై విషం కక్కిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ సమాజం భగ్గుమ న్నది....
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే… రైతుబంధు రూ.16వేలకు పెంచుతాం: హరీష్ రావు
బీఆర్ఎస్ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే... రైతుబంధును రూ.16వేలకు పెంచుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
రైతుబంధుపై కాంగ్రెస్ ‘కుట్ర’
హైదరాబాద్ : రైతుబందుపై భారత ఎన్నికల కమిషన్కు ఎఐసిసి లేఖ రాసింది. రైతుబంధు స్కీంను ఆపాలని ఎఐసిసి ఇంఛార్జి మాణిక్రావ్ థాక్రే ఇసికి లేఖ రాశారు. రైతుల ఖాతాలో నగదు జమను ఆపాలని...
వచ్చే ప్రభుత్వం కెసిఆర్దే.. ప్రతీ పథకం కొనసాగేదే: గంగుల
మండలిలో గంగుల భావోద్వేగ ప్రసంగం
అభినందించిన సహచర మంత్రులు, సభ్యులు
హైదరాబాద్ : వచ్చే ప్రభుత్వం కెసిఆర్దే.. ప్రతీ పథకం కొనసాగేదేనని మంత్రి కమలాకర్ అన్నారు. శాసనమండలిలో సంక్షేమంపై శుక్రవారం నిర్వహించిన స్వల్పకాల చర్చలో ఆయన...
దేశ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం: శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ :తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికి అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణలో కురుమ, యాదవుల...
నాలుగో రోజు రైతుబంధుకు రూ.1131 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాగుకు సబంధించి రైతుబంధు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.1131కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. మొత్తం 6,64,717 మంది రైతుల ఖాతాలలో ఈ...
గృహ లక్ష్మి పథకం కింద మండలాలకు ఇళ్ల కేటాయింపు
మర్కుక్: గృహ లక్ష్మి పథకం కింద మండలాలకు ఇళ్లు మంజూరు కాగా ఆ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు, ప్రజాప్రతినిదులతో కలసి ఎంపిక చేయడం జరుగుతుందని రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యులు దేవి...
రెండో రోజు రైతుబంధు రూ.1278 కోట్లు జమ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండవ రోజు రైతుబంధు ఖాతాలకు రూ.1278.60కోట్లు జమ చేసింది. మంగళవారం నాడు రాష్ట్రంలోని 16,98,957మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ నిధులు జమ అయ్యాయి. రాష్ట్రంలో 38.42 లక్షల...
రైతుబంధు నిధుల విడుదలకు శ్రీకారం
తొలిరోజు 642కోట్లు ఖాతాలకు జమ
వ్యవసాయ కుటుంబాల్లో పండుగ వాతావరణం
శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్రావు
హైదరాబాద్: తెల్లారగానే సెల్పోన్లలో గంట గణగణ మోగింది. రైతు బంధు పథకం కింద బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయినట్టు...
తెలంగాణ రైతుబంధును పరిశీలించాలి: పవార్
ఔరంగాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారు కదా, మహారాష్ట్రలో కూడాఈ తరహాలో రైతులకు సాయం అందించే విషయం ఆలోచించాలి కదా అని విలేకరులు పవార్ను ప్రశ్నించారు. దీనిపై పవార్...
5 ఏళ్ల రైతుబంధు
రైతుబంధుకు ఐదేళ్లు పూర్తి
రైతులఖాతాలకు రూ.65,500కోట్లు
ఏటా 70లక్షల మందికి లబ్ధి: చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన, విప్లవాత్మకమైన పథకం ‘ రైతుబంధు ‘ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి...
ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి పథకం వరం
చిన్నశంకరంపేటః ఆడపిల్లల తల్లితండ్రులకు కళ్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంఇదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గజగట్లపల్లి, మడూర్ గ్రామాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గజగట్లపల్లి గ్రామానికి...
రైతుబంధు నిధులు రూ.426.69 కోట్లు విడుదల
హైదరాబాద్: 1,87,847 మంది రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 8 లక్షల 53...
రైతుబంధుకు రక్షణ
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారిని పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తూ కేసిఆర్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పధకానికి మరింత రక్షణ కల్పించారు....