Home Search
రైతులు - search results
If you're not happy with the results, please do another search
సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు
హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు
సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...
వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు
సంగారెడ్డి: పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
రెండు రోజుల వర్షాలు.. రైతులు అప్రమత్తం
ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు...
తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు
అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...
రోడ్డెక్కిన విజయ డైరీ పాడి రైతులు
ప్రభుత్వం నుండి మూడు నెలలుగా తమకు రావాల్సిన పాల బిల్లులు రావడం లేదని, దీంతో పాడి పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండల కేంద్రానికి చెందిన విజయ డైరీ...
కెసిఆర్కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్రావు
రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్ఎస్ నేత కెసిఆర్కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...
రైతులు శత్రువులా ?
మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’
హక్కుల డిమాండ్కు వారికి ఇచ్చే ప్రతిఫలమా వ్యతిరేకత ?
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘రైతు వ్యతిరేకి’ అని, రైతులు తమ హక్కులు డిమాండ్...
డబ్లుటిఒకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను దహనం చేసిన రైతులు
ఛండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో తిష్టవేసిన రైతు సంఘాలు సోమవారం తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ( డబ్లుటిఒ)వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ప్రపంచ...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
చిన్నచింతకుంట : విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్ధిపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుర్వ...
సన్ప్లవర్ రైతులు రూ.2 వేలు నష్టపోతున్నారు: హరీశ్ రావు
హైదరాబాద్: మద్దతు ధర లేక సన్ప్లవర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంఎల్ఎ హరీశ్ రావు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు లేఖ రాశారు. సన్ఫ్లవర్ మద్దతు ధర...
చలో ఢిల్లీ: బుల్ డోజర్లు, పొక్లెయినర్లతో ఢిల్లీ దిశగా రైతులు!
రైతుల చలో ఢిల్లీ ఆందోళన బుధవారంనుంచీ మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద మోహరించిన వేలాదిమంది రైతులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో...
రైతులు దేశ ద్రోహులా?
రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...
దేశంలో రైతులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు
బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోంది
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలి
కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాని మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్...
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
కల్వకుర్తి: గిట్టుబాటు ధర రాక కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడంతో ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే పంటకు కనీస ధర లభించడం...
ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు.. హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్
మరోసారి పంజాబ్, హరియానా రైతులు ఢిల్లీ బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో మరోసారి ఆందోళన చేసేందుకు పంజాబ్, హరియానా రైతులు, రైతు సంఘాలు సిద్ధమయ్యారు. ఈనెల 13న చలో...
కోదండరాంను కలిసిన జహీరాబాద్ చెరుకు రైతులు
మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేపట్టిన జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు మంగళవారం తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయానికి వచ్చి టిజెఎస్ అధ్యక్షులు...
10 నెలల్లో 2366 మంది రైతులు ఆత్మహత్య
నాగ్పూర్ : మహారాష్ట్రలో గడచిన పదినెలల్లో (జనవరి నుంచి అక్టోబర్) 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా 951 మంది రైతులు...