Home Search
లా కమిషన్ సిఫారసులు - search results
If you're not happy with the results, please do another search
నేడు స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు బుధవారం తుది తీర్పు వెల్లడించనున్నది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక...
దశాబ్దాల పోరాటం ఫలించింది
విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సి, ఎస్టిలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇవ్వడం స్వాగతించవలసిన విషయం. కొన్నేళ్లుగా ఆయా వర్గాలు...
కోట్లు ఎగ్గొట్టి.. ఓట్లెట్ల అడుగుతరు?
మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బిజెపిలపై పక్కా డేటా, చారిత్రక ఆధారాలతో అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు స మాయత్తమైంది. విపక్షాల...
ఒబిసి కోటా.. శివశంకర్ పాత్ర
ఈ దేశ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్సి, ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు ఎవరి పుణ్యం. అని ప్రశ్నించుకుంటే చాలా విస్మయం కలిగించే సమాధానాలు లభిస్తాయి. ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్స్...
యుసిసి ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి పౌరస్మృతి’ అనే అంశం చాలా కాలంగా (1950 నుండి) భారత రాజకీయ సమాజంలో వివాదాస్పద చర్చనీయ అంశంగా వుంది. అందుకే దీన్ని రాజ్యాంగ 3వ అధ్యాయం అయిన ప్రాథమిక హక్కులలో కాకుండా...
ఏజెన్సీ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచాలి: సినీనటుడు సుమన్
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న బీసీ వర్గాలలోని సంచార, అర్థ సంచార, విముక్త కులాలను గుర్తించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు నిర్దిష్టంగా సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాలని సినీ నటుడు సుమన్...
కర్నాటకలో వర్గీకరణ సెగ
కర్నాటకలో శాసన సభ ఎన్నికలు కొద్ది వారాల్లో జరగనుండగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ వ్యవహారం భారీ ఆందోళనకు దారి తీయడం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బిజెపి ప్రభుత్వ అసమర్థతను...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
దిగొచ్చిన కేంద్రం!
సంపాదకీయం: జడ్జీల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించే కాల వ్యవధిని పాటిస్తుందని భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి శుక్రవారం నాడు సుప్రీంకోర్టుకు...