Home Search
వ్యక్తి మృతి - search results
If you're not happy with the results, please do another search
పచ్చి చేప గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబ్నగర్: పచ్చి చేప గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నీల్యానాయక్(45) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి...
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన గాందారి మండలం రాంపూర్ గడ్డలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్ గడ్డకు చెందిన రత్లావత్ (40) నిన్న...
40 అడుగుల బోరు బావిలో పడిన వ్యక్తి మృతి
ఢిల్లీ జల్ బోర్డ్ (డిజెబి) నీటి పరిశుభ్రత ప్లాంట్లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో పడిన ఒక వ్యక్తి మృతదేహాన్ని సుమారు 12 గంటల పాటు శ్రమించిన అనంతరం ఆదివారం వెలుపలికి తీసుకువచ్చినట్లు...
టోల్ గేట్ పైనుంచి పడి వ్యక్తి మృతి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ టోల్ గేట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఇంచెర్ల గ్రామానికి...
రైలు ఢీకొని వ్యక్తి మృతి
సిర్పూర్ టిః రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం 7.30 గంటలకు ముందు గాదం భీమయ్య (53)...
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రాజా అయిల్ మిల్ దగ్గర (లేబర్ అడ్డ)వద్ద సోమవారం కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తిని 108 సిబ్బంది చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ...
పాత భవనం కూలుస్తుండగా వ్యక్తి మృతి
కూకట్పల్లి : పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిఆర్ఎస్...
అమెరికాలో మరో దారుణం: భారతీయ సంతతి వ్యక్తి మృతి
వివాదాల్లోనూ, అనుమానాస్పద పరిస్థితుల్లోనూ అమెరికాలో మరణిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. వాషింగ్టన్ లోని ఒక రెస్టారెంట్ లో జరిగిన ఘర్షణలో వివేక్ తనేజా అనే వ్యక్తి చనిపోయాడు....
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
నవాబ్పేట్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్కుమార్ తెలిపిక కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. మండల...
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
ఫరూఖ్నగర్ ః చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్నగర్ మండలం, ఎలికట్టలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి...
సూర్యపేటలో బైక్ ను ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే వ్యక్తి మృతి
సూర్యపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. జారిగూడ మండలం బొల్లంపల్లి సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు...
వైద్యం వికటించి వ్యక్తి మృతి..
హైదరాబాద్: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటనా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ గౌడ్, భార్య వైష్ణవి...
కానిస్టేబుల్ వాహనం ఢీకొన్ని వ్యక్తి మృతి
మనతెలంగాణ, సిటిబ్యూరోః కానిస్టేబుల్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బాలానగర్ మెజిస్టిక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు...
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మెదక్ :జిల్లాలోని రామాయంపేట 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు TS16FE8034 పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో...
కుంపటి పక్కన నిద్రించిన వ్యక్తి మృతి
ఢిల్లీ లోని అంగన్వాడీ వలీ ప్రాంతంలో బౌనర్స్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రాత్రివేళ చలికి తట్టుకోలోక బొగ్గుల కుంపటి పక్కనే నిద్రపోయి మంటల కారణంగా మృతి చెందాడు. ఈ సంఘటన న్యూ మంగళపురిలో...
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి….
స్నేహితులే హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ....
సిద్దిపేట: ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలంలో జరిగింది. తడకపల్లి గ్రామానికి చెందిన దండు శ్రీనివాస్ అనే వ్యక్తి పేకాట...
ఎస్ఐ కొట్టడంతో వ్యక్తి మృతి
దేవరకొండ : నల్లగొండ జిల్లా.. చింతపల్లి మండలం.. పోలేపల్లి రాంనగర్ గ్రామ పంచాయతీ పాలెం తండాకు చెందిన నేనావత్ భీమా నాయక్, సూర్య నాయక్ అనే అన్నదమ్ముల భూవివాదంలో ఆదివారం స్థానిక చింతపల్లి...
కారు ఢీకొని భారతీయ సంతతి వ్యక్తి మృతి
హైదరాబాద్ : అమెరికా లోని ఓహియో రాష్ట్రంలో కారు ఢీకొని భారతీయ సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బ్రూన్స్వీక్సిటీకి చెందిన పీయూష్ పటేల్ శనివారం సాయంత్రం సబ్స్టేషన్ రోడ్డులో...
ఆర్టీసి బస్సు-బైక్ ఢీకొని వ్యక్తి మృతి..
మేడ్చల్: జిల్లాలోని శామీర్ పేట్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ వద్ద గురువారం ఉదయం ఆర్టీసి బస్సు-ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న...
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
హత్నూర : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన హత్నూర మండలం పన్యాల గ్రామ పరిధిలోని మంజీరా నది చెక్ డాం వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన...