Home Search
శబరిమల - search results
If you're not happy with the results, please do another search
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత
శబరిమల ఆలయాన్ని సోమవారం నుంచి మూసివేయనున్నారు. ఈ మేరకు శబరిమలకు వచ్చే భక్తులకు తెలియజేస్తూ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఉదయం అయ్యప్పస్వామి దర్శనాలు, ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని...
శబరిమలలో తళుక్కుమన్న మకర జ్యోతి
వేలాది మంది భక్తులకు దర్శనం
భక్తులతో కిటకిటలాడిన అయ్యప్ప స్వామి ఆలయం
పథనంథిట్ట : కేరళలోని శబరిమలలో సోమవారం ఆధ్యాత్మిక వాతావరణం విలసిల్లింది. పెక్కు రోజులుగా కొండపై మకాం వేసిన వేలాది మంది భక్తులు సోమవారం...
శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి..
శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. దీంతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగాయి.లక్షల మంది అయ్యప్ప భక్తులు మకరజ్యోతిని దర్శించుకుని పులకరించారు. సోమవారం సాయంత్రం మకరజ్యోతి రూపంలో పొన్నాంబలమేడు కొండల్లో అయ్యప్ప స్వామి...
శబరిమలలో ఏసుదాసుకు అరుదైన గౌరవం
తన గాత్రంతో కోట్లాది మంది మనసుల్ని ఆనందపరుస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హరివరాసనం అవార్డు గ్రహీత, గాయకుడు కె జె ఏసుదాసు. ముఖ్యంగా అయ్యప్ప స్వామిని ఉద్దేశించి ఏసుదాసు చాలా అద్భుతమైన పాటలు...
శబరిమల ఆలయంలో స్పాట్ బుకింగ్స్ నిలిపివేత..
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో
జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్పాట్ బుకింగ్ లేదు...
14, 15వ తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికే అవకాశం
పరిమిత సంఖ్యలోనే...
మకరవిళక్కుకు తెరుచుకున్న శబరిమల ఆలయం
శబరిమల (కేరళ) : మకరవిళక్కు యాత్ర సీజన్ కోసం శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం శనివారం సాయంత్రం తెరచుకున్నది. తంత్రి (ప్రధాన అర్చకుడు) కందరారు మహేష్ మోహనరారు సమక్షంలో ముఖ్య అర్చకుడు పిఎన్...
41 రోజుల్లో శబరిమల అయప్పస్వామి ఆలయానికి రూ. 241.71 కోట్ల ఆదాయం
గతేడాది కన్నా రూ.18.72 కోట్లు అధికం
మనతెలంగాణ/హైదరాబాద్: మండల పూజ వేళ శబరిమల అయప్పస్వామి ఆలయానికి రూ. 241.71 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. 41 రోజుల్లో ఈ...
శబరిమలలో వేలాది మంది సమక్షంలో మండల పూజ
శబరిమల (కేరళ) : శబరిమలలోని స్వామి అయ్యప్ప గుడిలో వేలాది మంది భక్తులు బుధవారం స్వామికి పూజలు జరిపారు. వార్షిక యాత్ర సీజన్లో 41 రోజుల మొదటి దశ పూర్తి అయిన సందర్భంగా...
శబరిమలలో ఇసుకేస్తే రాలనంత భక్తుల రద్దీ….
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. శబరిమలలో భక్తుల రద్దీ...
శబరిమలలో భక్తులపై లాఠీచార్జీ
రద్దీతో కిక్కిరిసి పోతున్న శబరిగిరులు
పంబ నుంచి శబరిమల వరకు భారీ క్యూ లైన్
హైదరాబాద్ : శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి...
శబరిమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
భారీ వర్షానికి తగ్గని భక్తులు
దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయం
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతోపాటు జోరుగా వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా క్యూ లైన్లలోనే...
శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ
హైదరాబాద్: శబరిమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. గంటల తరబడి క్యూలో వేచిఉన్నా దర్శనం పూర్తి కాకపోవడం వల్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొం దరు భక్తులు దర్శనం కాకుండానే కొండ...
శబరిమలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ- టు కొల్లం, కొల్లం- టు కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. కాచిగూడ టు కొల్లం...
కాచిగూడ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాచిగూడ నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాచిగూడ నుండి కొల్లాంకు ఈ నెల 18,25...
శబరిమల అయ్యప్ప దేవాలయానికి పోటెత్తిన భక్తులు
మొదటిరోజే భారీగా రాక
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఇరుముడితో శబరిమల ఎక్కి అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలోని వివిధ...
శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లు
అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల వెళ్లే భక్తుల కోసం వందేభారత్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేటి నుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరువనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద...
ఈ నెల 17వ తేదీ నుంచి శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు ప్రారంభం!
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం...
మునుపెన్నడూ లేనివిధంగా శబరిమలకు రూ. 320 కోట్ల ఆదాయం
కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని...
శబరిమలలో మకర జ్యోతి దర్శనం
హైదరాబాద్: అయ్యప్పనామ స్మరణతో శబరిమల మారుమ్రోగింది. శనివారం సాయంత్రం అయ్యప్ప భక్తులకు మూడుసార్లు మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు ఆనందపరవశంలో మునిగిపోయారు. పొన్నంబలమేడు శబరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఇక్కడినుంచే భక్తులకు మూడుసార్లు...
శబరిమల ప్రసాదం వితరణ నిలిపివేత..
అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాష్ట్రాల నుండి భక్తలు వస్తుంటారు. దర్శనం అనంతరం పవిత్రమైన ప్రసాదాన్ని విక్రయించారు. కానీ ఇప్పుడు అయ్యప్ప భక్తులకు శబరి మల ఆలయంలో పవిత్ర అరవణ ప్రసాదం విక్రయాలు...