Home Search
సెక్షన్ 41 - search results
If you're not happy with the results, please do another search
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
తెరపైకి ముగ్గురు కీలక నేతలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలో నోటీసులు?
టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్
నేతృత్వంలో పరికరాల కొనుగోలు..
ఇజ్రాయెల్ నుంచి దిగుమతి
సిఎం రేవంత్ ఇంటి సమీపంలో
కార్యాలయం, 300 మీటర్ల పరిధిలో
మాటలు వినేలా డివైస్ల ఏర్పాటు
నాగోల్ మూసీ వంతెన కింద
హార్డ్ డిస్క్...
‘ఎ1’ బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ క్రైం : పదో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో మొత్తం సూత్రధారి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అని ఆయన కనుసన్నల్లోనే ప్రణాళిక ప్రకారం పదవతరగతి ప్రశ్నాపత్రాలను లీకేజీ చేశారని...
ఎంఎల్ఎలకు ఎర కేసులో ఎ4 సంతోష్
రెండో నోటీస్ జారీ ఎ7గా శ్రీనివాస్
ఎసిబి కోర్టుకు మెమో దాఖలు చేసిన సిట్
26 లేదా 28న హాజరు కావాలని ఆదేశం
లాయర్ శ్రీనివాస్కు మరోసారి నోటీసులు, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజుకు...
దాడుల దడ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలు ఎప్పుడు, ఎవరి మీద పడతాయోననే భయాందోళనల్లో బడా పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి చిన్నచిన్న ఫంక్షన్హాళ్లు యాజమానులు కూడా హడలిపోతున్నారు....
రాజాసింగ్ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి: స్పీకర్కు ఎంఐఎం లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం శాసనసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఐఎం పార్టి ప్రధాన...
రేవంత్కు 14 రోజులు రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డికి గురువారం ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో...
ఫోన్ ట్యాపింగ్లో… షాకింగ్ పరిణామాలు
మనీల్యాండరింగ్పై ఇడికి ఫిర్యాదు వ్యాపారస్థులను బెదిరించి
కోట్లు వసూలు చేశారని ఆరోపణ హవాలా మార్గంలో
తరలించినట్లు నిందితులు అంగీకరించారని ఫిర్యాదులో స్పష్టీకరణ
ఫిర్యాదు నేపథ్యంలో ఇడి జోక్యంపై జోరెత్తిన ఊహాగానాలు
రాధాకిషన్రావుపై మరో...
మాజీ మంత్రి హరీశ్ రావు పిఏ అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పిఏ నరేశ్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని...
సినీనటి సౌమ్యజానుకు హైకోర్టులో ఊరట
సినీ నటి సౌమ్య జానుకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బంజారాహిల్స్ పీఎస్లో తనపై నమోదైన కేసులో పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ సౌమ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది....
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
1521 పరీక్షా కేంద్రాలు
పరీక్ష రాయనున్న 9.80 లక్షల మంది
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఛాన్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9వరకు...
బిజీగా ఉన్నా…విచారణకు రాలేను
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్సి కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంఎల్సి కవిత...
శ్వేతపత్రం తప్పుల తడక
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్....
పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు
భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...
దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు
దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు
2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు
గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు
రైల్వే...
చైనీస్కు బ్యాంక్ ఖాతా ఇచ్చిన యువకుడి అరెస్టు
సిటిబ్యూరోః సైబర్ నేరాలు చేస్తున్న చైనా దేశస్థులకు బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి సహకరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని తిరుపతికి చెందిన...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
పేద, బలహీనులకు ఉచిత న్యాయం
లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్- 1987 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఎ సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ అందరికీ న్యాయం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 22(1)లూ...
ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు
1950 ఏప్రిల్, మే నెలలో రమేష్, మల్కానీల కేసులను కలిపి సుప్రీం కోర్టు విచారించింది. మే 26 న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మద్రాస్ రాష్ట్రం లో క్రాస్రోడ్స్ పత్రిక పంపిణీపై...
బిజెపి కార్పోరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు
మన తెలంగాణ / హైదరాబాద్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన బిజెపి కార్పోరేటర్తో పాటు మరో వ్యక్తిపై ఐఎస్ సదన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నింధితులు ఇద్దరికీ సిఆర్పీసి 41(ఏ)సెక్షన్ ప్రకారం నోటీసులు...