Friday, April 26, 2024
Home Search

సెల్ టవర్ - search results

If you're not happy with the results, please do another search

ఓటు తొలగించారని సెల్ టవర్ ఎక్కిన యువకుడు…

మన తెలంగాణ /సిద్దిపేట: ఓటురు లిస్టులో పేరు తొలిగించిన నేపథ్యంలో కొమురవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ముత్యం వెంకటేశం (35) అనే వ్యక్తి తన...
Mother Suicide along with 2 Kids in Visakhapatnam

సెల్ టవర్ కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య..

సెల్ టవర్ కు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ మండలంలోని ఖానాపూర్ లో చోటుచేసుకుంది. గిరిరాజ్ ప్రభుత్వ కళాఖాలలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న నవీన్(35) అనే...

సెల్ టవర్ బ్యాటరీలను చోరి చేసిన ఇద్దరి అరెస్టు

యాదాద్రిభువనగిరి : ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ టవర్ల దగ్గర చార్జింగ్ బ్యాటరీలను దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు. బుధవారం నేరస్తులను అరెస్ట్‌చేసిన సీఐ కేసు...
Modern technology requires cell towers

ఆధునిక సాంకేతికత వినియోగించుకోవాలంటే సెల్ టవర్లు అవసరం

హైదరాబాద్:  ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటినరీ బాలికల హాస్టల్ విద్యార్థుల కోసం కొత్తగా నిర్మించిన సెల్యులార్ మొబైల్ టవర్‌ను ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ ప్రారంభించారు. ఓయూ పాలకమండలితో ఒప్పందంలో భాగంగా...

భూ సమస్య పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కిన రైతు

చెన్నారావుపేట: భూ సమస్యను పరిష్కరించాలని సెల్ టవర్ ఎక్కిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన పులి పెద్ద రమేశ్‌కు అదే గ్రామానికి...
Husband fell from cell tower in Mahaboobnagar

భార్య కాపురానికి రావడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త…. కాలు జారి

మహబూబ్‌నగర్: భార్య కాపురానికి రావడం లేదని భర్త టవర్ ఎక్కి నిరసన తెలుపుతుండగా కాలుజారి కిందపడిపోయి అతడు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........

తాలు పేరుతో మోసం.. సెల్‌టవర్ ఎక్కిన రైతులు

  మనతెలంగాణ/ఇల్లంతకుంట : ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తాలు పేరుతో రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో రైతులు సెల్ టవర్...
Mirzapur in Uttar Pradesh

పోలీసులపై కత్తులతో దాడిచేసిన క్రిమినల్స్: ముగ్గురికి గాయాలు

తిరువనంతపురం: కేరళలోని ఇదుక్కి జిల్లాలో సోమవారం కొందరు క్రిమినల్స్ జరిపిన దాడిలో పోలీసు బృందం తీవ్రంగా గాయపడింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు. రెండు క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉన్న కొందరు...
Smart phone addiction essay

ఆరోగ్యంపై ‘స్మార్ట్’ ప్రభావం!

ఇటీవలి కాలంలో ప్రపంచంలో మొబైల్ ఫోన్లు బాగా వృద్ధి చెందా యి. ప్రజలంతా మొబైల్ ద్వారా సంప్రదింపులు జరుపుకుంటున్నారు. వేరు వేరు చోట్ల నివాసం ఉండే ప్రజలు, కేవలం మొబైల్ ఫోన్ ద్వారా...
US military shot down a Chinese spy balloon

చైనా బెలూన్ కూల్చివేత

వాషింగ్టన్ : తమ దేశ గగనతలంలో, అణు కేంద్రంపై సంచరిస్తూ ఉన్న చైనా స్పై బెలూన్‌ను అమెరికా సైన్యం ఆదివారం కూల్చివేసింది. అట్లాంటిక్ సముద్రంపై ఇది ఉన్న దశలో అత్యంత చాకచక్యంగా చేపట్టిన...
Public awareness of financial crimes by police

ఆశచూపి.. దోచేస్తున్నారు

సామాన్యులే టార్గెట్‌గా మోసాలు హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది....
60 Militia Members Surrendered in AP

ఎపిలో మావోలకు ఎదురు దెబ్బ.. 60మంది మావోయిస్టుల లొంగు‘బాట’

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లాలో కోరుకొండ, పెదబయలు దళాలకు చెందిన 60మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 27 మంది మిలీషియా సభ్యులు కాగా...
fraud in the name of investment in hyderabad

అత్యాశకు పోతే… అంతే

పెట్టుబడి పేరుతో మోసం అప్రమత్తంగా ఉండాలంటున్న సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ హైదరాబాద్: తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పి అత్యాశపెట్టి మోసం చేస్తారని, అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందని సైబరాబాద్...
Sharwanand's 'Oke Oka Jeevitham' first look released

శర్వా ‘ఒకే ఒక జీవితం’ ఫ‌స్ట్‌లుక్ విడుదల..

హైదరాబాద్: యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో శర్వా తన 30వ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ తోపాటు ఫ‌స్ట్‌లుక్...
Telangana Brand Brand Committee Second meeting

సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండవ సమావేశం

హైదరాబాద్: సిఎస్ సోమేశ్ కుమార్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ బ్రాడ్ బ్యాండ్ కమిటీ రెండ‌వ‌ సమావేశం బుధ‌వారం బిఆర్‌కెఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24,961 సెల్ టవర్లు ఉన్నాయి....

దొంగతనం బయటపడుతుందేమోనని బాలుడి దారుణ హత్య

మన తెలంగాణ/జోగిపేట: స్క్రాప్ దుకాణంలో వైరు దొంగతనం ఒక బాలుడి హత్యకు దారితీయగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి భయంతో ఆ త్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన బాలుడి హత్యోదంతం ఘటన...
Sangareddy Andol Jogipet

బాలుడిని చంపి బావిలో పడేశా… పాతనేరస్థుడి హంగామా

సంగారెడ్డి: బాలుడిని హత్య చేశానని పాతనేరస్థుడు హంగామా సృష్టించిన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో జరిగింది. బాలుడి హత్య చేశానని పాతనేరస్థుడు నాగరాజు సెల్‌టవర్ ఎక్కాడు. చోరీ చేస్తుండగా చూసి చెప్పాడని...

కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...

ఎసిబి కస్టడీలో శివబాలకృష్ణ సంచలన విషయాలు వెల్లడి

బంధువుల పేరు మీద భారీగా ఆస్తులు రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షే ర్లు శివబాలకృష్ణ కాల్‌డేటాపై ఎసిబి నజర్ మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏడో...

పతంగులతో పదిలం

భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్‌బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ...

Latest News