Home Search
స్వరాజ్ ఇండియా పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మహా నేత జగ్జీవన్ రామ్
1934లో జగ్జీవన్రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక ‘కులగురు వు’ అయిన ‘గురు రవిదాస్’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక...
ఎన్డిఎ 3.0 రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఇక ఎన్నికల ప్రత్యక్ష రంగంలోకి దిగేందుకు సంసిద్ధం అయింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కేంద్ర మంత్రి మండలి చిట్టచివరి, సుదీర్ఘ కీలక భేటీ ఇక్కడ జరిగింది....
బిఆర్ఎస్పై బండి సంజయ్ మండిపాటు
హైదరాబాద్ : రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్...
మహిళా నేతలకూ తప్పని వేధింపులు
స్థానిక సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఇంకా సర్పంచులు, మున్సిపల్ చైర్ పర్సన్ల స్థానంలో వారి భర్తలు ఎందుకు పెత్తనం చేస్తున్నారు? పురుషులు కీలక పదవులలో...
నెహ్రూ విధానాలపై హెచ్చరించిన రాజాజీ
1913లో రాజగోపాలాచారి గాంధీజీ జైలు అనుభవాన్ని తన స్వంత ఖర్చుతో కరపత్రంగా ముద్రించారు. 1919లో రాజగోపాలాచారి గాంధీని తొలిసారిగా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కలిశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1920లో వేలూరులో...
మెజారిటీ మాటే అధికార మేనా
అధికుల అభిప్రాయమే శాసనం. అదే అందలానికి ప్రాతిపదిక. అది గమనించక ఏవో ఎత్తులు వేసి ఎదగాలని చూసినవారు చరిత్రలో ఎదగలేదు సరికదా, అధోపాతాళానికి చేరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, వాటి ఫలితాల...
తొలి ప్రజా నాయకుడు గాంధీ
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందుగా నాటి స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలేను కలుస్తారు. ఆ సందర్భంగా ముందుగా పాదయాత్ర చేపట్టి అన్ని...
శాసనోల్లంఘన ఉద్యమం
గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
ఉద్యమానికి కారణాలు..
1927 బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది.
1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించుటకు గాను నియమించబడిన కమీషన్...
సహాయ నిరాకరణోద్యమం
గాంధీయుగం:
భారత రాజకీయాలలో గాంధీయుగం ఆవిర్భావానికి అతడి అమోఘమైన వ్యక్తిత్వం అపారమైన మేధస్సు, వాస్తవ పరిస్థితులు తొడ్పడ్డాయి.
పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తూ సామాన్య ప్రజలలో ఒకడిగా...
దేశాన్ని ఊపేసిన నినాదం
స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ’ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం...
నై కిసాన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ మీద జాతీయ స్థాయి రైతు ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ప్రధాని మోడీ ఎంతో మక్కువతో పార్లమెంటులో తమ...
భారత్ బంద్ ప్రశాంతం
బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్
ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం
పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు
అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
కేజ్రీవాల్కు తీవ్రమైన పోటీ
న్యూఢిల్లీ సీటుకు బరిలో 93 మంది
సిఎంకు పోటీగా క్యాబ్ డ్రైవర్లు, ఛక్ దే స్టార్
డిటిసి మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగుల పంతం
కేజ్రీవాల్ను ఓడించాలనే కుట్ర : ఆప్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ...