Home Search
హిజ్బుల్ ముజాహిదీన్ - search results
If you're not happy with the results, please do another search
ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్లోని నవకాడల్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్...
కశ్మీరులో జవాన్ల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు పంపోర్ ప్రాంతంలోని ఖ్రూ వద్ద...
హిజ్బుల ఉగ్రవాదులపై ఇడి చార్జిషీట్
న్యూఢిల్లీ : కాశ్మీర్లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసు సందర్భంగా తాను మనీ లాండరింగ్ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం వెల్లడించింది. ఆ ఫిర్యాదులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కొందరి...
పాక్కు షాక్… మరో ‘పెంపుడు ఉగ్రవాది’ హతం
కరాచీ : పాక్ పాలు పోసి పెంచిన మరో ఉగ్రనాగు హతమైంది. పఠాన్కోట్ దాడి వ్యూహకర్తగా భావిస్తున్న జైషే మహ్మద్ టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తమ దేశంలో వరుసగా...
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం
పూంచ్ (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు....
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు..
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు....
ఆత్మాహుతి దాడి కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా జరిపిన వేర్వేరు దాడుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆవంతిపొరలో ఆత్మాహుతి ఉగ్రదాడిని ముందుగానే గుర్తించి అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఆపరేషన్లు అనంతనాగ్, పుల్వామా...
కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్నాగ్ జిల్లాలోని పోష్క్రీరి ప్రాంతంలో...
జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: దక్షిణ కాశ్మీర్లోని అనంత్నాగ్లో జరిగిన కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతమయ్యాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు. హతమైన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వాడని స్థానిక ఐజిపి విజయ్కుమార్ తెలిపారు. షోపియాన్లో శనివారం సాయంత్రం మొదలైన ఎన్కౌంటర్ ముగిసిందని ఆయన...
ఎన్ కౌంటర్ లో జవాను మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ మృతిచెందాడు. ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లోని దొడ జిల్లాలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది....
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు...