Thursday, April 25, 2024
Home Search

హుస్నాబాద్ - search results

If you're not happy with the results, please do another search

నేడు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

హుస్నాబాద్ : రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నేడు (సోమవారం) హు స్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, భీమదేవరపల్లి, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాలలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగానే...
BRS's victory was a turning point for the country

హుస్నాబాద్‌ లో సిఎం కెసిఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్: ఇవాళ హుస్నాబాద్‌ లో   సిఎం కెసిఆర్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు జడ్పీచైర్మన్‌ మారపల్లి సుధీర్‌ కుమార్‌ తెలిపారు.  హైదరాబాద్‌లో మేనిఫెస్టో విడుదల చేసి మధ్యాహ్నం సిఎం కెసిఆర్‌ బహిరంగ...
Youth Suicide for missing his phone in Jagadgiri Gutta

హుస్నాబాద్ లో హోంగార్డు ఆత్మహత్య

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో విషాదం నెలకొంది. హోంగార్డు మల్లారెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డు మల్లారెడ్డి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి...

గిరిజన ప్రగతికి చిరునామా మన హుస్నాబాద్

ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్: గిరిజనుల సంక్షేమానికి వారి సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం సిఎం కెసిఆర్ ఆద్వర్యంలో ఎనలేని కృషి చేస్తుందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు....

జాతీయ స్థ్ధాయిలో మెరిసిన హుస్నాబాద్

హుస్నాబాద్: ప్రజాప్రతినిధులు అధికారుల కృషి ప్రజల సమన్వయంతో అభివృద్ధ్దిలో అగ్ర పథాన జాతీయ స్థ్ధాయిలో పలు అవార్డులు కైవసం చేసుకొని మెరిసిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ...
KTR Inaugurates Development Projects in Husnabad

హుస్నాబాద్‌లో షటిల్ ఆడిన మంత్రి కేటీఆర్

సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో హుస్నాబాద్‌...
KTR

హుస్నాబాద్ కు చేరుకున్న కెటిఆర్

సిద్దిపేట: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటి పరిశ్రమలు పురపాలక, పట్టణ...
Man died playing cricket in Husnabad

హుస్నాబాద్‌లో క్రికెట్ ఆడుతూ ఓ వ్యక్తి మృతి

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. అంజనేయులు అనే వ్యక్తి(37) క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అతడు మృతి చెందినట్టు వైద్యులు...
Bomb found in Husnabad bus stand

హుస్నాబాద్ బస్టాండ్ లో నాటు బాంబు కలకలం

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబు ( పూసల ) కలకలం రేపింది. బస్టాండ్ ఆవరణంలో బాంబు పేలడంతో ఆర్ టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...
Godavari waters to Gauravelli

హుస్నాబాద్‌లో జల సవ్వడి

గౌరవెల్లికి గోదావరి జలాలు ట్రయల్ రన్ ప్రారంభం లక్ష ఎకరాలకు సాగునీరు మన తెలంగాణ/అక్కన్నపేట: గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్‌తో గోదావరి జలాలు మెట్టప్రాంతమైన ఉమ్మడి మెదక్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముద్దాడాయి. హుస్నాబా...
Robbery In Banjarahills At Hyderabad

హుస్నాబాద్ ఎసిపి ఇంట్లో చోరీ..

సిద్ధిపేట: హుస్నాబాద్ ఎసిపి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల హుస్నాబాద్ ఎసిపిగా బాధ్యతలు చేపట్టిన వాసాల సతీష్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఈ...
Tenders completed with in one month

హుస్నాబాద్ లో నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేయాలి: సతీష్ కుమార్

కరీంనగర్: హుస్నాబాద్ నేషనల్ హై వే రోడ్డుకు నెల రోజుల్లో టెండర్ లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎంఎల్ఎ వొడితెల సతీష్ కుమార్ తెలిపారు. మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక...
Bandi Sanjay Prajahita Yatra has ended

ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర

ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు 211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర బిఆర్‌ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్ మన తెలంగాణ / హైదరాబాద్:...
Bandi Sanjay

రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు

ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...
Ponnam Prabhakar tour in Husnabad

గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసి తాగు నీరు అందిస్తాం: పొన్నం

సిద్దిపేట: హుస్నాబాద్‌లో తాగునీటి కోసం రూ.5 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు. ...
BRS ready from Karimnagar

నేడు కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ కదనభేరి

మన తెలంగాణ/కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ సెంట్ మెంట్ జిల్లా కేంద్రం నుండే పార్లమెంట్ తొలి ఎన్నికల శంఖారావాన్ని గులాబీ బాస్ కెసిఆర్ పూరించనున్నా రు. అందుకు మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మై...
Case registered against MLA Raja Singh

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు

వనపర్తి: బిజెపి ఎంఎల్ఏ టి. రాజా సింగ్ పై ఓ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ పై కొత్తకోట పోలీస్...

‘బండి’ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

హుస్నాబాద్ ః కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాహిత యాత్ర బిజెపి, కాంగ్రెస్ మధ్య దాడి.. ప్రతి దాడితో ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ ఎంపి బండి...
Indira Gandhi will be insulted if six guarantees are not implemented

‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’

కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
Congress workers blocked prajahita yatra

ప్రజాహిత యాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

హైదరాబాద్: ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. కాంగ్రెస్ మూకలు కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ మూకల తీరుపై కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్...

Latest News