Saturday, July 5, 2025
Home Search

అక్కాచెల్లెళ్లు - search results

If you're not happy with the results, please do another search
Hayatnagar ​​Rangareddy

ఎప్‌సెట్‌ పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం.. అక్కాచెల్లెళ్లు మృతి

తెలంగాణ ఎప్‌సెట్‌ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. పరీక్ష అనంతరం ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్తండగా.....
Person Murdered In LB Nagar

సికింద్రాబాద్‌ లో విషాద సంఘటన.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

సికింద్రాబాద్‌ పరిధిలోని కార్ఖానాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీణ(60), మీనా(59) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు...
Four Friends suicide in Bihar

నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నం… అక్కాచెల్లెళ్లు మృతి

పాట్నా: నలుగురు యువతులను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు...
Raksha Bandhan celebration at Pragati Bhavan

సిఎం కెసిఆర్‌కు రాఖీ క‌ట్టిన అక్కాచెల్లెళ్లు

హైదరాబాద్: రక్షాబంధన్ వేడుకలు ప్రగతి భవన్ లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు అనుబంధాలకు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి నివాసం వేదికగా నిలిచింది. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె....
Home Guard suicide with petrol in Goshamahal

విషాదం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు సజీవదహనం

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని ఖేరగడ్ బ్లాక్‌లో కర్హకి గ్రామంలో పూరిల్లు దగ్ధమై చిన్నారులైన ఇద్దరు అక్కచెల్లెళ్లు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది....

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉరి

  ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా బరకనహాల్‌ తాండాకు రంజిత(24), బిందు(21), చందన(18) ల తల్లిదండ్రుల చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. వారిని పోషించిన అమ్మమ్మ...
Sisters who excel in teaching profession

సావిత్రి బాయి పూలే ఆదర్శంగా.. ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తోన్న అక్కాచెల్లెళ్లు

మహబూబ్ నగర్ : బాలికలు, మహిళలు అక్షరాస్యులుగా మారితేనే వారి జీవితాల్లో వెలుగులు నిండడంతో పాటు ఇతరుల జీవితాలకు దారి చూపుతారనే ఉద్దేశంతో బాలిక విద్యకు ఎనలేని కృషి చేసి భారత దేశ...

మనస్తాపంతో అక్కాచెల్లెళ్ల బలవన్మరణం

ప్రవర్తన మార్చుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు బలన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా,...

నాటి ‘ధరణి’తో రైతుకు కష్టాలు..నేటి ‘భూ భారతి’తో సుఖాలు

ఆనాటి ధరణితో రైతులకు ఏర్పడిన కష్టాలకు ఈనాటి భూ భారతితో సుఖాలు చేకూరుతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్ర...

అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్

కెసిఆర్ జాతిపిత అయితే.. రేవంత్ బూతు పిత ఆయన దాకా వస్తే గానీ నొప్పి తెలియలేదా? ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకే అసెంబ్లీలో రేవంత్ ప్రసంగం సంపూర్ణ రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే...

నిజామాబాద్ లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఓ గ్రామానికి చ చెందిన అక్కాచెల్లెళ్లపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దుబ్బాక గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ వేడకకు అక్కాచెల్లెళ్లు వెళ్లి...
KTR Slams Congress Govt

మూసీ నది వెనుక దాక్కున్న ముసుగు దొంగలు ఎవరు..?

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందిస్తూ ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కెటిఆర్...

పిడుగు పడి మహిళ మృతి

పిడుగుపడి మహిళ మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, మమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలమ్మ, నాగేంద్రమ్మ అక్కాచెల్లెళ్లు. ఆదివారం పశువులను మేపుతుండగా మధ్యాహ్నం మూడు...

20 ఏండ్లకు కలిసిన కవలలు అమీ అనో

బిలిసి : రక్తబంధం, కవలల సహోదరత్వం బలీయం అని నిరూపితం అయింది. తనలాగానే తన తోబుట్టువుగా ఎవరో ఒక్కరు ఉన్నారని 20 ఏళ్లుగా తపిస్తోన్న కవల అమ్మాయిలు తిరిగి ఒక్కటయ్యారు. తూర్పు యూరప్...
2 Sisters live with Mother's Corpse for 1 Year in Varanasi

షాకింగ్ ఘటన: ఏడాది కాలంగా తల్లి మృతదేహంతో అక్కాచెల్లెళ్ల జీవనం

ఇద్దరు అక్కాచెల్లెళ్లు, తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుని జీవిస్తున్న దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.....

ముగ్గురు అక్కచెల్లెళ్లు.. ట్రంకుపెట్టెలో శవాలై

చండీగఢ్ : వలస కూలీల కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవాలుగా ఓ ట్రంకుపెట్టెలో ఉండగా కనుగొన్నారు. 4 ఏండ్ల కంచన్, 7 ఏండ్ల శక్తి, 9 ఏండ్ల అమృతలు ప్రాణాలు కోల్పోయిన...

అత్తింటి వేధింపులు తాళలేక పిలల్లతో సహా అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం 

నిజామాబాద్ క్రైం: అత్తింటివారి వేధింపులకు తాళలేక నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు వారి ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన...
Impact Of Serials On Womens

సీరియళ్ళు, స్త్రీలు, సమాజం..

మాధ్యమాల్లో విలువల పతనానికి లాభాపేక్ష గల బాధ్యతారహిత పెట్టుబడిదారీ పత్రికా వ్యవస్థ కారణం. పఠన, శ్రవణ మాధ్యమాల కంటే దృశ్య మాధ్యమాల ప్రభావం తీవ్రమైంది. సీరియళ్ళు చూసేది ఎక్కువ స్త్రీలే. ఇవి వారి...
man hacked four members of family in Delhi

కుటుంబంలో నలుగురిని చంపిన యువకుడు

  న్యూఢిల్లీ: నైరుతి ఢిల్లీలోని పాలం ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, నాన్న, అమ్మమ్మ ఉన్నారు....

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సిఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

అవనిగడ్డ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం వైఎస్‌...

Latest News