Wednesday, April 24, 2024
Home Search

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు - search results

If you're not happy with the results, please do another search

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం

పలు అంశాలపై చర్చ   మనతెలంగాణ/హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గురువారం సమావేశమైంది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో ఉపసంఘం చర్చలు జరిపింది....
ENC Muralidhar wrote letter to Krishna River Management Board

‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం కుదరదు’

లేఖ రాసిన ఈఎన్సీ మురళీధర్ మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని ఆయన...
Krishna Board

విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం

కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి బోర్డు చైర్మన్‌కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
Krishnaboard

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు

మన తెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివ్‌నందన్ కుమార్ అ...
Krishna board meeting tomorrow

రేపు కృష్ణాబోర్డు భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు...
Center inquired about the performance of Krishna Godavari Boards

కృష్ణాగోదావరి బోర్డుల పనితీరుపై కేంద్రం ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా ,గోదావరి నదీయాజమాన్య బోర్డుల నిర్వహణ వాటి పనితీరుపై కేంద్రం ఆరా తీసింది. మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వర్చువల్ విధానంలో కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో...
Adjournment of Krishna River Dispute to 8th December

కృష్ణా జలాల పంచాయతీ 8కి వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణానదీజలాల సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్ జాం తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా...

కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల

హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌పై నీటివత్తిడి మరింత పెరగనుంది....
Krishna Board to Vishaka

విశాఖకు కృష్ణా బోర్డు!

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
Krishna board

కృష్ణాబోర్డు భేటీని బహిష్కరించిన తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవంటం పట్ల ఉదాసీనత చూపుతున్న కృష్ణానదీ యాజమాన్యబోర్డు వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వెలిబుచ్చింది. మంగళవారం జలసౌధలో జరిగిన...
Krishna water

కృష్ణాజలాలపై ఏపి మడత పేచీలు !

తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల...
Krishna Board meeting on May 9 for water sharing

కృష్ణా జలాల్లో వాటా తేలేనా?

కుదరని నీటి వాటాలు.. ఆగని వివాదాలు ! 50శాతం నీటికి తెలంగాణ పట్టు హైదరాబాద్‌కు తాగునీటిలో 20శాతమే పరిగణలోకి రేపు కృష్ణాబోర్డు కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో వాటాలు కుదరటంలేదు. తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాలు...

కృష్ణా జలాలపై ఏపి జులూం

హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం...

17న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటి

హైదరాబాద్:యాసంగి సీజన్‌లో ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి అవసరాలపై చర్చించి నీటివాటాలను నిర్ణయించేందుకు ఈ నెల 17న కృష్ణానదీ యాజమాన్యబోర్డు త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ , ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈఎన్సీలులతోపాటు...
There is widespread concern over relocation of KRMB

కృష్ణాబోర్డు తరలింపుపై ఒత్తి’ఢీ’

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్‌నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన...
Exploitation of Krishna waters in Andhra Pradesh state

కృష్ణాకు ఎపి మరో గండి

ముచ్చుమర్రి సమీపాన ఎత్తిపోతల పథకం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వంద రోజుల నీటి తరలింపునకు స్కెచ్ ఓర్వకల్లు సమీపాన మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రత్యేక ప్రణాళిక టెండర్ల ప్రక్రియ పూర్తి.. నిర్మాణ...

గోదావరి బోర్డు సమావేశం వాయిదా

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన...
One member dead in Car fell into canal

కెసి కాలువ నీటిపై ఎపిని కట్టడి చేయండి… కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్:  కర్నూలు కడప కాలువ ద్వారా కృష్ణానదీజలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట నీటి పారుదుల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు లేఖ రాశారు. బచావత్...
Krishna Board Tripartite Committee to meet tomorrow

రేపు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్: కృష్ణానదీయాజమాన్య బోర్డు త్రిసభ్యకమిటి సమావేశం గురువారం జరగనుంది.జలసౌధలో సాయంత్రం జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొననున్నారు.రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై ఈ...

యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ

ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం మన తెలంగాణ/ హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ...

Latest News