Home Search
గోదావరిఖని - search results
If you're not happy with the results, please do another search
గోదావరిఖనిలో రెచ్చిపోయిన దొంగలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దొంగలు రెచ్చిపోయారు. గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్లగొట్టి డబ్బు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
గోదావరిఖని బస్టాండ్లో ట్రక్కు బీభత్సం….
పెద్దపల్లి: గోదావరిఖని బస్టాండ్ సమీపంలో భారీ ట్రక్కు బీభత్సం సృష్టించింది. చెత్త సేకరణ వాహనంతో పాటు పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. వాహనాలను ఢీకొన్న తరువాత టిఫిన్ సెంటర్లోకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ...
గోదావరిఖనిగా నామకరణం చేసిన మహానీయుడు గీట్ల జనార్ధన్ రెడ్డి
లక్ష్మినగర్: పారిశ్రామిక ప్రాంతానికి గోదావరిఖనిగా నామకరణం చేసిన మహానీయులు గీట్ల జనార్ధన్ రెడ్డి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. జనార్ధన్ రెడ్డి 85వ జయంతి సందర్భంగా స్థానిక గాంధీనగర్ వద్ద...
గోదావరిఖనిలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య..
గోదావరిఖని: గోదావరిఖనిలోని మార్కండేయకాలనీలో నివాసముంటున్న మంద వెంకటేశం(31) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జిడికె 11వ గనిలో జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశంకు రెండు సంవత్సరాల కింద మాలతితో వివాహం జరిగింది. గత...
గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
పెద్దపల్లి: గోదావరిఖనిలోని రమేశ్ నగర్లో ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. రామ్నగర్కు చెందిన మహేందర్, శివరామరాజు పనుల నిమిత్తం బైక్పై వెళ్తుండగా అదపుతప్పి రమేశ్నగర్లో కల్వర్టును ఢీకొట్టింది. ఘటనా...
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత ఆత్మహత్య..
పెద్దపల్లి: గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఓ బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 12న ఆస్పత్రిలో కమాన్ పూర్ మండలంలోని రొంపికుంటకు చెందిన...
గోదావరిఖనిలో అగ్ని ప్రమాదం…
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో శనివారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ నగర్లో ఎ1 కారు మెకానిక్ షాపులో నుంచి మంటలు రావడంతో వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు....
సిఎం సహాయ నిధిని చెక్కేశారు..
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) చెక్కులను మోసం చేసిన కేసులో మాజీ ఆరోగ్య మంత్రి టి.హరీశ్రావు కార్యాలయంలోని ఉద్యోగి సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్రావు కార్యాలయంలో...
సింగరేణిలో 485 కొలువులు
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ పో స్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు...
టీ స్టాల్లోకి దూసుకెళ్లిన డిసిఎం
గోదావరిఖని: డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి మంచిర్యాల వెళ్తున్న...
గుర్తు తెలియని శవం లభ్యం
అంతర్గాం: మండలంలోని గోలివాడ గోదావరినది ఒడ్డుకు గుర్తు తెలియని వ్యక్తి శవం కొట్టుకువచ్చినట్లు అంతర్గాం ఎస్ఐ తెలిపారు. ఇతని వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్యన ఉంటుందని, మృతునిపై నీలి...
కరీంనగర్ సమీపంలో మావోయిస్టు అరెస్ట్
కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణం సమీపంలో ఒక మావోయిస్టును అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ.. పొరుగున ఉన్న...
70 శాతం పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్...
అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్
పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
ఆదిలాబాద్...
సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే
చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ...
తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి
గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...
70% పోలింగ్ ప్రశాంతం
పల్లెల్లో ఓట్ల జోరు
అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్పుర 39%
పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు
మొరాయించిన ఇవిఎంలు..
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో
రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
గోదావరిఖని: అన్ని వర్గాల వారికి మేలు కలిగించే విధంగా సకల జన సంక్షేమమే ధ్యేయంగా బిఆర్ ఎస్ మేనిఫెస్టో ఉందని తెలంగాణ రాష్ట్ర...
బిఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని: బిఆర్ఎస్తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రాత్రి గోదావరిఖని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పాలకుర్తి గ్రామానికి చెందిన...
కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య..
పెద్దపల్లి: కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య వైనం పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గోదావరిఖనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్గా అతి తక్కువ సమయంలో ఎదిగిన కొచ్చెర ప్రవీణ్ మృతి కేసులో...
టిఎస్ ఆర్టీసి చరిత్రలో ఆల్ టైం రికార్డు ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినం రోజున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సరికొత్త రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసి...