Home Search
బ్రహ్మపుత్ర నది - search results
If you're not happy with the results, please do another search
బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీ ఒకరి మృతి, 60మంది గల్లంతు
జోర్హత్: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో బుధవారం రెండు పడవలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 60మంది గల్లంతయ్యారు. జోర్హత్ జిల్లాలోని నిమతిఘాట్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. రెండు పడవల్లో...
చైనా సరిహద్దున బ్రహ్మపుత్రానది కింద భారీ సొరంగం..
నాలుగు లేన్లలో 14.85 కి.మీ. నిర్మాణం
చైనా టన్నెల్కన్నా పొడవైనది
సైనికులకు ఆయుధాలు, ఆహారం సరఫరాల కోసం
గ్రీన్ సిగ్నలిచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద భారీ సొరంగ నిర్మాణానికి భారత్ సిద్ధమవుతోంది....
బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణానికి చైనా పార్లమెంట్ ఆమోదం
బీజింగ్ : అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న టిబెట్ లోని బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతంలో ఆనకట్ట నిర్మాణానికి గురువారం చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ ఆనకట్ట నిర్మాణ ప్రతిపాదనకు...
అసోంలో వరదలకు 15 మంది మృతి
గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రకు వరదలు రావడంతో ఇప్పటివరకు 17 జిల్లాల్లో దాదాపు 1.90 లక్షల మంది నిర్వాసితులయ్యారు. మంగళవారం శివసాగర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మృతుల...
అరుణాచల్ ప్రదేశ్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ:బ్రహ్మపుత్ర నదీజలాలను అడ్డుపెట్టుకుని చైనా భారత్పై వరద ముప్పును ప్రయోగించాలని వ్యూహాలు పన్నుతోంది. భారత్ ఈశాన్య ప్రాంతంలోకి పై ప్రాంతాల నుంచి ప్రవేశించే నదులపై బీజింగ్ ఆనకట్టలు నిర్మించింది. వీటినుంచి హఠాత్తుగా విడుదల...
భారతదేశ నదులు
భూ ఉపరితలం మీద గల నీరు.. ఉపనదు లు, నదులలోనికి వెళుతుంది. ఈ నదులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి.
నదులు నీటి అవసరాలు తీర్చడంతోపాటు నీటి పారుదలకు, జలవిద్యుచ్ఛక్తి ఉత్పత్తికి, నౌకాయానంనకు, వినోదానికి కూడా...
అస్సాం వరద పరిస్థితి ఇప్పటికీ దుర్భరం
ఆరవ రోజున సిల్చార్ మునిగిపోయింది
గడచిన 24 గంటల్లో మరో పది మంది మరణించారు. బార్పేట, ధుబ్రి, కరీంగంజ్, ఉదల్గురి జిల్లాల నుండి ఇద్దరు చొప్పున, కాచర్, మోరిగావ్లలో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.
కరీంగంజ్:...
సరిహద్దులలో చైనా రెండో కబ్జా గ్రామం
హిమాలయం, బ్రహ్మపుత్ర వెంబడి దూకుడు
న్యూఢిల్లీ: చైనా వారి అరుణాచల్ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. భారత్ చైనాల మధ్య వివాదాస్పదమైన అరుణాచల్ప్రదేశ్లో చైనా సైనిక వర్గాలు మరో గ్రామాన్ని నిర్మించాయి. అరుణాచల్ ప్రదేశ్లో...
చైనా అధ్యక్షుని టిబెట్ సందర్శన
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు పట్టణంలో జిన్పింగ్
బీజింగ్: భారత్ భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని టిబెట్ సరిహద్దు పట్టణం నియంజిని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అధ్యక్ష హోదాలో మొట్టమొదటిసారి సందర్శించారు. బుధవారం నియంజి...
చైనాలో భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లు ప్రారంభం
బీజింగ్: చైనా నైరుతి ప్రాంతంలో 34 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ప్రపంచం లోనే అత్యంత భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లను సోమవారం చైనా ప్రారంభించింది. బైహెటన్ పేరు గల ఈ జల...
అరుణాచల్కు దగ్గర్లో చైనా ఎత్తులు
బీజింగ్ : భారత్కు నెత్తిమీద అన్నట్లుగా టిబెట్లో చైనా తన తొలి బుల్లెట్ ట్రైన్ను శుక్రవారం ఆరంభించింది. అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలోనే , మారుమూల హిమాలయ శ్రేణువుల మధ్య ఈ పూర్తి...
హిమాలయాలకు సాయం అవసరం..
దుబాయి: హిమనదాలు ప్రమాదస్థాయిలో కరిగిపోతుండడంతో హిమాలయ పర్వతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ ప్రస్తుతం జరుగుతున్న వార్షిక వాతావరణ చర్చలు అభివృద్ధి చెందుతున్న దేశాలు...
ప్రభుత్వరంగానికి మోడీ తాళం
మోడీ నాయకత్వాన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తన తొమ్మిది సంవత్సరాల పాలనలో చేసిన వాగ్ధానాల అమల్లో ఘోరంగా విఫలమైంది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కార జోలికి పోకుండా దేశ, విదేశీ బడా పెట్టుబడిదారుల,...
మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా...
అటవీ భక్షణ!
అటవీ రక్షణ ఇక ముందు భక్షణగా మారనున్నది. ఇప్పటికే అనధికారంగా సాగిపోతున్న అటవీ భూముల దురాక్రమణ భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థల స్వప్రయోజనాల కోసం అధికారికంగానే జరిగిపోనున్నది. 1980 నాటి అటవీ రక్షణ చట్టానికి...
గాండ్రింపులు గణనీయం
మైసూరు: దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2018లో పులుల సంఖ్య 2,967గా ఉండగా, 2022 నాటికి ఆ సంఖ్య3,167కు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం...
కాశీ నుంచి డిబ్రూగఢ్ కి రివర్ క్రూయిజ్
వారణాసి: భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం (వారణాసి) నుంచి అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4 వేల...
చింతమడక టు ఢిల్లీ
నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం...
తీస్తా మినహా…
సంపాదకీయం: భారత- బంగ్లాదేశ్ సంబంధాలు మొదటి నుంచీ ఇంచుమించు సాఫీగానే సాగుతున్నాయి. కాని ఒకటో అరో తప్ప చెప్పుకోదగిన పురోగామి ఒప్పందాలేవీ రెండు దేశాల మధ్య ఇంత వరకు చోటు చేసుకోలేదు. ముఖ్యంగా...
కనుమలు-మైదానాలు
తీర మైదానాలు..
భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి.
ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ...