Home Search
భారత్-ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
ఉప్పల్లో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్.. ఏర్పాట్లపై సిపి సమీక్ష
ఉప్పల్ లో జనవరి 25 నుంచి 29 వరకు భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భద్రతా ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులతో రాచకొండ సిపి సుధీర్ సమీక్ష నిర్వహించారు. మ్యాచ్ దృష్ట్యా కట్టదిట్టమైన...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 88 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 394 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే భారత్ 176 పరుగుల...
రోహిత్, గిల్ ఔట్… టీమిండియా 280/3
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 63 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత జట్టు వరస ఓవర్లలో...
రోహిత్, గిల్ సెంచరీ
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 60 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 264 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్మన్ గిల్, రోహిత్...
గిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 218/1
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 218 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్మన్ గిల్ హాఫ్...
చెలరేగిన కుల్దీప్, అశ్వన్.. 218 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకే ఆలౌటైంది. ధర్మశాల స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 42 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్...
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్...
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బెన్ డకెట్...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటీదర్ బదులుగా తుది జట్టులోకి దేవ్దుత్ పాడిక్కల్ జట్టులోకి వచ్చారు. నాలుగు టెస్టులో...
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ ఇంకా 46 పరుగులు...
నా సహోదరుడా… నీ కలలు నిజమయ్యే తరుణం ఇది: రింకూ
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ధ్రువ్ జురెల్ చేసిన 90 పరుగులపై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత...
జైస్వాల్, రోహిత్, రజత్ ఔట్…
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు 32 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. భారత్ ఇంకా 78 పరుగులు...
ఇంగ్లాండ్ 120/5
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్యజరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 33 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 166 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు 166 పరుగుల...
మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ జట్టు 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అశ్విన్ తన స్పిన్...
టీమిండియా 307 ఆలౌట్
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 103.2 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంకా ఇంగ్లాండ్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రోజు ధ్రువ్...
కుల్దీప్ ఔట్… టీమిండియా 253/8
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 89 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 253 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 100 పరుగుల ఆధిక్యంలో ఉంది....
బ్యాటింగ్ చేస్తున్న జురెల్, కుల్దీప్…
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియా 83 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా ఇంగ్లాండ్ 112 పరుగుల ఆధిక్యంలో ఉంది....
జైస్వాల్ ఔట్ … టీమిండియా 161/5
రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 47 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ 73 పరుగులు చేసి సోయబ్...