Home Search
మంత్రి మహేశ్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
సమయం లేదు మిత్రమా!
ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి...
ఆర్కేపురం డివిజన్లో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎల్బీనగర్: ఆర్కేపురం డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని మహేశ్వరం నియోజకర్గం ఎంఎల్ఎ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఆర్కేపురం డివిజన్ అల్కాపురికాలనీ యు.జి.డి పైప్లైన్, ఈస్ట్ యాదవ్నగర్...
మళ్లీ దీవించండి
మన రా ష్ట్రంలో కొనసాగుతున్న ప్రగతి ఇదే విధంగా కొనసాగాలంటే తమ ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రజలను కోరా రు. నిన్నా మొన్న 20 రోజుల నుంచి ఎలా కార్యక్రమాలు...
రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు
హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్వన్ స్థానానికి...
నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకం
గత 70 ఏళ్లుగా తీరని నీటి సమస్యను మిషన్ భగీరథతో శాశ్వతంగా పరిష్కరించిన ఘనత కేసిఆర్దే
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి
పరిగి: నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకమని, గత 70...
మహిళా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శం
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి: మహిళా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నియో జకవర్గ...
రూ.32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ పనులకు శ్రీకారం
ఎల్బీనగర్ : కాంక్రిట్ జంగిల్గా మారుతున్న నగరంలో పార్క్లతో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో నిర్మించే...
రాష్ట్రంలో సంక్షేమం అందని కుటుంబం లేదు : సబిత
ఎల్బీనగర్: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఓ ఫంక్షన్హాల్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో...
తెలంగాణ ఆవిర్భావంతో రైతుల జీవితాలలో వెలుగులు
పరిగి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాలు మారి పూర్తిగా అభివృద్ధి ్ద చెందాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ...
పరిగిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
పరిగి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంపై ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి జాతీయ జెండాను ఎగర వేశారు. పట్టణంలోని మున్సిపాలిటీతో పాటు మండలంలోని...
సంక్షేమాల స్వర్ణయుగంలాగా సిఎం కెసిఆర్ పాలన : సబితా ఇంద్రారెడ్డి
ఎల్బీనగర్: సంక్షేమాల స్వర్ణయుగంలాగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలో పురాతమైన ఖిల్లా మైసమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.కోటి...
కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రతిరూపంగా బిజెపి!
గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
వాలీబాల్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
నిజామాబాద్: ఖేలో ఇండియా ఖేలో భాగంగా నిజాం గ్రౌండ్లో నిర్వహించిన క్రీడల్లో అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత రవికాంత్రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బంగారు లక్ష్మణ్ ఘనంగా సన్మానించారు. ఈ...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
హై అలర్ట్
అప్రమత్తత, అందుబాటే కీలకం
అధికారులు ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ సూచన
వానలు, వరదలపై ప్రగతి భవన్లో 12గంటల సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రతో సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా...
కొనేదాకా కొట్లాటే
యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు
కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత...
డ్రగ్స్పై ఉక్కుపాదం
ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం! పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్కు బానిసలై భవిష్యత్ నాశనమై పోతుంటే ఎంత వేదన ఉంటది. డ్రగ్స్కు యువత ఎక్కువగా ఆకర్షితులైతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి....
కమలానికి వాతలు
దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు
29 అసెంబ్లీ స్థానాల్లో 7, మూడు లోక్సభ సీట్లలో 1 మాత్రమే గెలుచుకున్న కేంద్ర పాలక పక్షం
కాంగ్రెస్ ఖాతాలో 1 లోక్సభ, 8...
ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురుదెబ్బ
బెంగాల్లో టిఎంసి, హిమాచల్లో కాంగ్రెస్ క్లీన్స్వీప్
పరువు నిలబెట్టిన అసోం, మధ్యప్రదేశ్
కర్నాటకలో మిశ్రమ ఫలితాలు
మండి లోక్సభ స్థానంలో కాంగ్రెస్, ఖాండ్వాలో బిజెపి గెలుపు
దాద్రా, నాగర్ హవేలి శివసేన కైవసం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 3 లోక్సభ, 29...
టీకాలు వేయించుకున్న బిజెపి ఎంపి, టిఎంసి ఎంఎల్ఎ
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదటిరోజున టీకాలు వేయించుకున్నవారిలో ఇద్దరు రాజకీయ నేతలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మాజీమంత్రి, బిజెపి ప్రస్తుత ఎంపి మహేశ్శర్మ కాగా,...