Home Search
మహిళలు మృతి - search results
If you're not happy with the results, please do another search
చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతి.. బాలుడు గల్లంతు
మనోహరాబాద్: బట్టలు ఉతకడానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలు, ఒక యువతి, ఒక బాలుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి గ్రామంలో సోమవారం...
రాజస్థాన్లో ఇంటి పై కూలిన మిగ్: ముగ్గురు మహిళలు మృతి
న్యూఢిల్లీ : రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామశివారు 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్ను లారీ ఢికొట్టిన ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలకు...
ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మహిళలు మృతి
సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు మహిళల పరిస్థితి...
మంటలకు ఊపిరి ఆడక ఏడుగురి మృతి
ఛత్రపతి సంభాజీనగర్: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక టైలర్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించగా ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని దానా బజార్లో ఈ...
టైలర్ షాపులో అగ్నిప్రమాదం: ఊపిరాడక ఏడుగురు మృతి
ముంబయి: అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దానా బజార్లోని కంటోన్మెంట్లో ఓ టైలరింగ్ షాపుకు మంటలు...
పేలిన సిలిండర్లు… ఒకే ఇంట్లో ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని కకోరి ప్రాంతంలో సిలిండర్ పేలింది. ఒక ఇంట్లో సిలిండర్లు పేలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....
మధ్యప్రదేశ్లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి
దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...
జీపు, బైక్ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి
పాట్నా: బిహార్ రాష్ట్రం కైముర్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ద్విచక్రవాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీపు...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 29,000 మంది పాలస్తీనియన్ల మృతి
రఫా (గాజా స్ట్రిప్ ): ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 29,000 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. హమాస్ పాలన లోని గాజాకు చెందిన...
గాజాపై దాడిలో 67 మంది పాలస్తీనియన్లు మృతి
రఫా : గాజా స్ట్రిప్లో భద్రత బలగాల భారీ బందోబస్తులో ఉన్న ఒక అపార్ట్మెంట్ను సోమవారం తెల్లవారు జామున ముట్టడించిన ఇజ్రాయెల్ దళాలు ఇద్దరు బందీలకు విముక్తి కలిగించగలిగాయి. స్వల్ప స్థాయిలో నాటకీయంగా...
హిమాచల్లో ఇద్దరు ట్రెక్కర్ల మృతి.. మృతదేహాలకు శునకం కాపలా
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని బీర్ బిల్లింగ్లో ఒక మహిళతో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల పాటు వారి ఆచూకీ తెలియలేదు. అయితే వారి మృతదేహాలను పోలీసులు గుర్తించేంత వరకు 48...
ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
ఢిల్లీలోని షాదాపా ప్రాంతంలో భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి ఊపిరాడక నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో పసిపాపతో పాటు ఇద్దరు మహిళలు, బాలుడు ఉన్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్ ...
ఆటోను ఢీకొట్టిన లారీ: 12 మంది మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు యువకులు ఉన్నారు. పోలీసులు ఘటనా...
ఆస్ట్రేలియాలో నీట మునిగి నలుగురు భారతీయుల మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయులు బుధవారం మధ్యాహ్నం బీచ్లో నీట మునిగి మృతి చెందారు. విక్టోరియా రాష్ట్రం లోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గత ఇరవై...
ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. విక్టోరియా రాష్ట్రం ఫిలిప్ ఐలాండ్లోని బీచ్ లో మునిగి మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు భారతీయ మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతులలో ఇద్దరు...
గాజాలోని శరుణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి: 106 మంది మృతి
గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 106 మంది మృతి చెందారని గాజా అధికారులు వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని గాజా అధికారులు పేర్కొన్నారు. గత...
మనుస్మృతి దివస్ను కూడా పాటించాలి
మనుస్మృతిని తగలబెట్టడానికి ముందు మహద్లోని ఒక ఊరి చెరువు నుండి దళితులను తాగు నీరు తీసుకోకుండా అగ్రవర్ణ హిందువులు అడ్డుకోవడంతో ఆ పట్టణంలో 1927 మార్చి 20వ తేదీన అంబేడ్కర్ నేతృత్వంలో ఒక...
వైమానిక దాడులు… ఒకే కుటుంబంలో 76 మంది మృతి
జెరూసలెం: ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 200 మంది మృతి చెందారు. భవనంపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందారు. యుద్ధ మొదలైనప్పటి నుంచి ఇదే...