Home Search
రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం… యువకుడి పైనుంచి వెళ్లిన బస్సు
ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఉప్పల్ లో బైక్ స్కిడ్ అయి యువకుడు కిందపడిపోయాడు. అతడిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే యువకుడు...
యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్ సమీపంలో ఆగ్రా-లఖ్నవూ జాతీయ రహదారిపై ఓ బస్సు ట్రక్కును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు మృతి చెందారు. మరో 21మందికి...
శంషాబాద్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి...
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది
లహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్ప్రెస్వేలో బుధవారం ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...
నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మన తెలగాణ/సూర్యాపేట ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన...
ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
మంగళ వారం ఉదయం ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. మంగళవారం ఉడయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయ రహదారిపై అమన్ఫూర్...
కశ్మీరులో రోడ్డు ప్రమాదం..10 మంది వలస కార్మికుల మృతి
జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్-జమ్మూ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఒక పాసింజర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, శుక్రవారం తెల్లవారుజామున 1.30...
అఫ్గాన్లో రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తున్న...
అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
కాందహార్ : అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్...
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల...
నార్సింగి ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...
హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి
రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్వేస్ బస్సు, కారు ఢీకొనడంతో...
నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. పోలీసులు...
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..14మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బద్జహార్ ఘాట్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడి 14మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న...
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
రంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిల్చున్న వారిని...
కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి
బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు...
జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్పల్లి మండలంలోని జగద్గిరిగుట్టలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఉషాముళ్లపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు....
ఎల్బి నగర్లో రోడ్డు ప్రమాదం: సిఐ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టడంతో సిఐ మృతి చెందగా మరో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డాడు. రాంగ్ రూట్...
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి....