Saturday, April 20, 2024
Home Search

రోడ్ మ్యాప్‌ - search results

If you're not happy with the results, please do another search

గూగుల్ మ్యాప్‌కి యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ చరణ్ బలి

హైదరాబాద్ : గూగుల్ మ్యాప్ ఒకరి ప్రాణాలు బలిగొంది. గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించిన ఓ యువకుడు దారి తప్పి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ...
Mapmyindia launched Mappls Realview

మాపెల్స్‌ రియల్‌ వ్యూను విడుదల చేసిన మ్యాప్‌ మై ఇండియా..

న్యూఢిల్లీ: భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మ్యాప్స్‌, డీప్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ మ్యాప్‌ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసినట్లు...
State run firms need not pay AGR dues

ఎజిఆర్ బకాయిల చెల్లింపుపై రోడ్‌మ్యాప్ ఇవ్వండి

టెల్కోలను ఆదేశించిన సుప్రీం కోర్టు, కేసు విచారణ 18కి వాయిదా న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఎజిఆర్) చెల్లింపులపై తుది రోడ్‌మ్యాప్‌ను దాఖలు చేయాలని సుప్రీం కోర్టు టెల్కోలకు ఆదేశించింది. సమర్పించిన...
Kishan reddy BRS Congress

జూలై 13,14 తేదీల్లో న్యూయార్క్ వేదికగా ప్రసంగించనున్న కిషన్‌రెడ్డి

ప్రపంచ పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించేందుకు ఆహ్వానం హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయం వేదికగా జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన...
Nitish Kumar met with Rahul and Kharge

రాహుల్, ఖర్గేలతో నితీష్ కుమార్ భేటీ

న్యూఢిల్లీ : 2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్న సంగతి తెలిసిందే....
TS Cabinet Meeting on May 18

నేడు కేబినెట్ కీలక భేటీ

నేడు సమీకృత కొత్త సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ సిఎం కెసిఆర్ నేతృత్వంలో మ.3 గంటలకు మంత్రివర్గ సమావేశం ఎజెండాలో 20కి పైగా ఫైళ్లు, టేబుల్ ఎజెండాగా అత్యధిక అంశాలు మంత్రివర్గ సమావేశంలో కీలక...

బలపడుతున్న చైనా శాంతి యత్నాలు

ఏడాది క్రితం ఉక్రెయిన్‌లో మాస్కో తన సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కోరిక మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 26 ఏప్రిల్ -2023న చాలా సేపు...
Hyd as india's 3rd largest Source Market to South Africa Tourism

సౌత్ ఆఫ్రికా టూరిజానికి సోర్స్ మార్కెట్‌గా హైదరాబాద్..

హైదరాబాద్: దక్షిణాఫ్రికా 2022లో భారతీయులకు ప్రముఖ ప్రయాణ గమ్యస్థానాలలో ఒకటిగా అవతరించింది. బలమైన రికవరీ ప్రయత్నాల కారణంగా, మోర్ & మోర్ ప్రచారం ద్వారా వైవిధ్యమైన, ప్రామాణిక గమ్యస్థాన ఆఫర్లను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో,...
CM KCR Meeting with PK at Pragathi Bhavan

జాతీయ వ్యూహంపై పికెతో సిఎం కెసిఆర్

ఎపికి చెందిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌తోనూ చర్చలు జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై మంతనాలు  మమతా బెనర్జీ 15వ తేదీన ఏర్పాటు చేసిన విపక్షాల ఢిల్లీ భేటీపై చర్చ ప్రగతి భవన్‌లో సుదీర్ఘంగా...

ఒకే గ్యాస్ పైప్‌లైన్ గ్రిడ్‌తో దేశం అనుసంధానం

ఇంధన రోడ్‌మ్యాప్ ప్రకటించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ: ఇంధన రంగానకి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. కేరళలోని కోచ్చి నుంచి కర్నాటకలోని మంగళూరుకు నిర్మించిన 450 కిలోమీటర్ల...
People of Hyderabad should think and vote in GHMC elections

విద్వేషాలకు చెక్, అభివృద్ధికి పట్టం

  భారత రాజకీయాలలో కాలక్రమేణా అనేక మార్పులు జరిగాయి. ప్రాంతీయ ఎజెండాలతో రీజనల్ పార్టీలు ఏర్పడ్డాయి. మరోవైపు మతం ప్రాతిపదికన రాజకీయాలు చేసే పార్టీల బలం పెరుగుతూ వస్తున్నది. ఈ మార్పు దేనికి సంకేతం....
Prestigious agreement between India and Japan

జపాన్‌తో 5జి, కృత్రిమ మేధ ఒప్పందం

  భారత్ జపాన్ కీలక ఒప్పందం ఖరారు న్యూఢిల్లీ : భారత్ జపాన్ మధ్య అత్యంత కీలక, ప్రతిష్టాత్మక ఒప్పందం ఖరారు అయింది. 5 జి టెక్నాలజీ, కృత్రిమ మేధ, పలు ఇతర ప్రాధాన్యత సంక్లిష్ట...

అమ్మ లాలన.. తండ్రి పాలన

  సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి సంక్షుభిత పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధిగమించడాన్ని దేశమంతా...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
Double digit inflation under Congress

కాంగ్రెస్ హయాంలో రెండు అంకెల్లో ద్రవ్యోల్బణం

మా ప్రభుత్వం 5 శాతం లోపు తగ్గించింది ఇప్పుడు భారత్ విధాన నిర్దేశిత దేశం ఈ ఏడాది చివరికి 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానున్నది ఐజిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో హోమ్ మంత్రి అమిత్...

రాష్ట్రాలకు రూ. 75,000 కోట్ల వడ్డీ లేని రుణం

న్యూఢిల్లీ: వికసిత భారత్ దార్శనికతను సాకారం చేసుకునేందుకు రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు 50 ఏళ్ల కోసం వడ్డీ లేకుండా రూ. 75,000 కోట్ల రుణాలను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలను అందచేయనున్నది. 2047...
Revanth Reddy

రెండో దశ 70 కి.మీ.

మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ రెడీ ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త మార్గాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు నాలుగు కొత్త కారిడార్లలో మెట్రో నెట్‌వర్క్ నిర్మాణానికి సిఎం రేవంత్ ఆమోదం? మన తెలంగాణ/ హైదరాబాద్: ...

ఫ్లిప్‌కార్ట్‌లో 7 శాతం ఉద్యోగులు కట్!

న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పనితీరు ఆధారంగా సుమారు 5 నుంచి -7 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందని...
Focus on division of joint assets

ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి సారించండి

ఢిల్లీలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిర్మాణం మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

మధ్యప్రదేశ్‌లో బిజెపి ఎన్నికల మేనిఫెస్టో విడుదల

భోపాల్: ఈ నెల 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ శనివారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. గోధుమలకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 2,700,...

Latest News