Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, తెలంగాణలో విజయం సాధిస్తే బిసి ముఖ్యమంత్రిని చేసిన సుపరిపాలన అందిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు జి. కిషన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కత్రియా...
న్యాయ పీఠాలు: సామాజిక న్యాయం
న్యాయమూర్తుల్లో కొందరి పక్షపాత పోకడలను తట్టుకోలేక భారత్ రిపబ్లిక్ ఏర్పడిన 11 ఏండ్లకే 1961లోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి, కేంద్ర హోం మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు...
రాష్ట్రంలో బీఎస్పీతోనే సామాజిక న్యాయం దక్కుతుంది : డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : సమాజంలోని అన్ని పేద వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే బీఎస్పీతోనే సాధ్యమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ...
రాజ్యాంగం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం
ముషీరాబాద్: దేశంలో రాజ్యాంగం ద్వారానే ప్రజల మధ్య అసమానతలు తొలగి సామాజిక న్యాయం సాధ్యం అవుతోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె. నాగే శ్వర్ అన్నారు. ప్రపంచ దేశాలలో రాజ్యాంగ నిరక్షరాస్యత కలిగిన...
సామాజిక న్యాయంలో సమానత్వం?
రాజ్యాంగం అందుకోలేని జాతులు అంతరిస్తాయని బిఆర్ అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పాటుపడకుంటే ఆ సామాజిక స్పృహ నశించిపోక తప్పదని కూడా అంబేడ్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యమవుతున్నాయి. అందుకే...
సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యం
బిసి సిఎం ప్రకటనతో బిసి సంఘాల నుంచి విశేష స్పందన: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో సామాజిక న్యాయం బిజెపితోనే సాధ్యమని, బిసి ముఖ్యమంత్రి ప్రకటనతో బిసి సంఘాల నుంచి విశేష...
సామాజిక న్యాయం కోసం జాతీయ స్థాయిలో కులగణన తప్పనిసరి
న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం కులగణన సర్వే నివేదికను విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ అదే విధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది....
బిసి కులాల లెక్కలు సేకరించి అన్ని రంగాల్లో న్యాయం చేస్తాం
బిసి కులాలన్నింటికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
బిసి సంఘాల ఆత్మీయ అభినందన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించి బిసిల జనాభా లెక్కలు...
పుల్వామా అమరులకు న్యాయం ఎన్నడు ?
ప్రభుత్వాన్ని నిలదీసిన రాహుల్
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిపై అసంఖ్యాక ప్రశ్నలకు ఇంకా జవాబులు రావలసి ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఆ దాడిలో అమరులైన భద్రత...
కులగణనతో అణగారిన వర్గాలకు న్యాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో కులగణన నిర్ణయం అణగారిన వర్గాల న్యాయానికి తొలిమెట్టు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లు జరుగుతుండటంపై ఆయన...
ఆలిండియా జ్యుడీషియల్ సర్వీసుతో మెరుగైన న్యాయం: ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ప్రజలకు మరింత మెరుగ్గా న్యాయాన్ని అందించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు సూచనలు చేశారు.అందుకు ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసును ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆదివారం ఏర్పాటు...
జడ్జిలు ప్రజల పరోక్ష ప్రతినిధులు.. సామాజిక నిర్ణేతలు
జడ్జిలు ప్రజల పరోక్ష ప్రతినిధులు.. సామాజిక నిర్ణేతలు
పరివర్తనల క్రమంలో సరైన మార్గదర్శక పాత్ర
కోర్టులకు వచ్చే జనంతోనే రాజ్యాంగ సమున్నతి
అమెరికా వేదికగా చర్చాగోష్టిలో భారత ప్రధాన న్యాయమూర్తి
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తుల...
సామాజిక విప్లవకారుడు స్వామినాథన్
డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సుపరిచితమయ్యారు. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన...
బిసిల టికెట్లకు చెక్ పెట్టేలా కమ్మ సామాజిక వర్గం తెరపైకి ?
ఏఐసిసి నాయకులను కలిసిన కమ్మ నాయకులు
10 నుంచి 12 టికెట్లు ఇవ్వాలని డిమాండ్
తమను తొక్కేయడానికే కొందరు కుట్ర చేస్తున్నారని బిసి నాయకుల ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్: బిసి నాయకుల టికెట్లకు మరో సామాజిక వర్గం నాయకులు...
పాత పెన్షన్తోనే సామాజిక భద్రత
సిఎం కెసిఆర్ నిర్ణయం కోసం దేశవ్యాప్తంగా ఉద్యోగుల ఎదురుచూపు
సిపిఎస్ను రద్దు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలి
కెసిఆర్కు సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నో ఏళ్లుగా సిపిఎస్ విధానంతో...
అణగారిన వర్గాలకు న్యాయంకోసం పోరు
బెంగళూరు : సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా విపక్షాలు కలిసి పనిచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సోమవారం ఇక్కడ తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు అయిన 26 ప్రతిపక్ష...
బిజెపి బండి సంజయ్ను తొలగించి బిసిలకు అన్యాయం చేసింది: రవీంద్ర నాయక్
హైదరాబాద్: రాష్ట్ర పార్టీ అధ్యక్షత బాధ్యతల నుంచి ఎంపి బండి సంజయ్కుమార్ తొలగించడం అన్యాయమని ఆ పార్టీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
మహిళలను పురుషులతో సమన్యాయంగా అన్ని రంగాల్లో రాణించాలి
ఆంధ్రప్రదేశ్ గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవాని
ఘనంగా అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం ప్రమాణ స్వీకారోత్సవం
అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం నూతన అధ్యక్షురాలుగా అన్నపూర్ణ
మన తెలంగాణ/హన్మకొండ టౌన్...
సత్వర న్యాయం ఇంకెప్పుడు?
ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా నాలుగు స్తంభాల ఆధారంగా మనుగడ కొనసాగిస్తున్నది. వాటిలో మొదటి స్తంభం పార్లమెంటు, శాసన సభలు (Legislature). ఈ...
అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలి
కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లా: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి...