Home Search
సెమీఫైనల్కు - search results
If you're not happy with the results, please do another search
మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్న పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ ఔట్
టోర్నీలో ఆరో సీడ్గా బరిలోకి దిగిన డబుల్ ఒలింపిక్ పతక విజేత సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 21-16, 13-21, 22-20తో తక్కువ ర్యాంకర్ జాంగ్ను ఓడించింది.
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ సూపర్ 500...
అండర్ 19 వన్డే వరల్డ్ కప్: నేడు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్..
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి...
ఇవాళ్టి నుంచి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం… భారతే ఫేవరేట్
హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు....
తేలిపోయిన శ్రీలంక
పేలవమైన ఆటతో లీగ్ దశలోనే ఇంటిదారి
హైదరాబాద్: ప్రపంచ క్రికెట్లోని అత్యంత బలమైన జట్లలో ఒకటిగా పేరున్న శ్రీలంక కొన్నేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్కప్లో ఘనమైన రికార్డు ఉన్నా...
జకోవిచ్కు రూనే షాక్..
ఇటాలియన్ ఓపెన్.. జకోవిచ్కు రూనే షాక్
సెమీస్లో వెరోనికా, కలినినా
రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)కు క్వార్టర్ ఫైనల్లోనే చుక్కెదురైంది. ఫ్రెంచ్ ఓపెన్కు సన్నాహకంగా భావిస్తున్న...
ఫుట్బాల్ ప్రపంచకప్: సెమీ ఫైనల్లో అర్జెంటీనా..
దొహా: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో అగ్రశ్రేణి జట్టు అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్తో జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో గెలిచి సెమీస్ బెర్త్ను సొంతం...
దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్.. సెమీస్కు దూసుకెళ్లిన పాక్
అడిలైడ్: ప్రపంచకప్ సూపర్ 12 చివరిరోజు నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఈ ఓటమితో సఫారీ...
సెమీస్లో భారత్
మెల్బోర్న్:ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. గ్రూప్2లో దాయాదులు భారత్, పాకిస్థాన్ సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఆదివారం టీమిండియా జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 71పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్లోకి...
మహిళల ఆసియా కప్: సెమీ ఫైనల్కు పాకిస్థాన్..
సిల్హేట్: మహిళల ఆసియాకప్లో పాకిస్థాన్ సెమీఫైనల్కు చేరుకుంది. మంగళవారం జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ అధికారికంగా సెమీస్ బెర్త్ను...
సెమీస్లో స్వియాటెక్, జ్వరేవ్
ఇటాలియన్ ఓపెన్
రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్) సెమీఫైనల్కు చేరుకుంది. పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), నాలుగో సీడ్ స్టెఫానొస్...
సెమీస్లో ఆస్ట్రేలియా
మళ్లీ ఓడిన భారత్, ఇక నాకౌట్ బెర్త్ కష్టమే!
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా వరల్డ్కప్లో సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు టీమిండియా...
గాయత్రి జోడీ సంచలనం
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన గాయత్రి గోపీచంద్-త్రిసా జోలి జోడీ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్కు చేరుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గాయత్రి...
సెమీస్లో సానియా జోడీ
దుబాయి: భారత స్టార్ సానియా మీర్జా జోడీ దుబాయి టెన్నిస్ చాంపియన్షిప్ టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరుకుంది. చెక్ రిపబ్లిక్కు చెందిన లూసియా హ్రాడెకాతో కలిసి మహిళల డబుల్స్లో బరిలోకి దిగిన సానియా సెమీస్...
ఇండియా ఓపెన్ లో సెమీస్ కు చేరిన పివి సింధు
హైదరాబాద్: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ లో స్టార్ షట్లర్ పివి సింధు సెమీస్ కు చేరింది. క్వార్టర్స్ లో అష్మిత చలిహపై సింధు గెలుపొందింది. అష్మిత చలిహపై 21-7, 21-18 తేడాతో సింధు...
సెమీస్లో శ్రీకాంత్, లక్ష్యసేన్
క్వార్టర్ ఫైనల్లోనే సింధు ఔట్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
హుఎల్వా(స్పెయిన్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో భారత షట్లర్లు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు కనీసం రెండు...
మహిళల వన్డే వరల్డ్కప్ షెడ్యూల్: పాకిస్థాన్తో భారత్ తొలి పోరు
ఆక్లాండ్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 4న ఆతిథ్య న్యూజిలాండ్ ఆరంభ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఇక భారత్ తన మొదటి...
సెమీస్లో సింధు, శ్రీకాంత్
బాలీ: ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు విజయం సాధించింది. టర్కీకి చెందిన...
భారత్కు ‘సవాల్’
ఆత్మవిశ్వాసంతో కివీస్, నేడు తొలి టి20
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై టీమిండియా ఒక సిరీస్కు సిద్ధమైంది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు బుధవారం తెరలేవనుంది....
సెమీస్లో హలెప్
లిన్జ్: ఆస్ట్రియా వేదికగా జరుగుతున్న లిన్జ్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో రుమేనియాకు చెందిన రెండో సీడ్ సిమోనా హలెప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హలెప్ 46,...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో పాకిస్థాన్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు రెండో సెమీఫైనల్
దుబాయి: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్కు పాకిస్థాన్ సమరోత్సాహంతో సిద్ధమైంది. సూపర్12 దశలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ పాకిస్థాన్...