Home Search
21 మంది అక్కడికక్కడే మృతి - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తుముకూరులో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో...
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు డ్రైవర్లు మృతి
అమరావతి: అనంతపురం జిల్లా మిడుతూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ టిఎస్ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు...
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృత్యువాత పడగా మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం నాడు చోటుచేసుకున్న మూడు వరుస ప్రమాదాలలో ఐదుగురు...
ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి..
చంఢీగర్: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలా-ఢిల్లీ హైవేపై హీలింగ్ టచ్ ఆస్పత్రి సమీపంలో ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సును వెనకాల వేగంగా వచ్చిన మరో బస్సు...
అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్ లోని నాడియా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. నబద్వీప్లో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాల...
భవనం కూలి ఇద్దరు మృతి
అమరావతి: భారీ వర్షాలు కురుస్తుండడంతో భవనం కూలి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదల తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి....
షాద్ నగర్ లో బొలెరో-టాటా ఎసి ఢీ: ఒకరు మృతి
రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు..
వాహనంలోనే ఇరుక్కుపోయిన మృతదేహం, క్షత గాత్రులు..
జెసిబి సహాయంతో బయటకు తీసిన స్థానికులు, పోలీసులు..
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొందుర్గు మండల...
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి..22 మందికి గాయాలు
జైపూర్: రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా మరో 22 మంది గాయపడ్డారు. బర్మేర్-జోధ్పూర్ జాతీయ రహదారిపై భందియావాస్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా...
షోపియాన్ జిల్లాలో కాల్పులు.. పౌరుడు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో కాల్పులకు మరో పౌరుడు మృతిచెందాడు. ఆదివారం ఉదయం షోపియాన్ జిల్లాలోని బాబాపొరా ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఓ పౌరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులకు పాల్పడిన...
బంగ్లాదేశ్లో రోహింగ్యాల మధ్యఘర్షణ.. ఆరుగురి మృతి
ఢాకా: బంగ్లాదేశ్ దక్షిణ ప్రాంతంలోని శరణార్థుల శిబిరంలో రోహింగ్యాల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు చనిపోగా, 10మంది గాయపడ్డారు. శుక్రవారం ఈ ఘటన కోక్స్బజార్ జిల్లాలో జరిగింది. ఓ వర్గం...
యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి
15 మంది మృతి 21 మందికి గాయాలు
బారాబంకి(యుపి): ఉత్తర్ ప్రదేశ్లోని బారాబంకి జిల్లాకు చెందిన బబూరి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక ఇసుక లారీని ఢీకొన్న ప్రమాదంలో...
నెత్తురోడిన రహదారులు: వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి
బెంగళూరు/జైపూర్ : కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో...
పాకిస్తాన్ లో బాంబు పేలుడు: 10 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చైనీయులు, ఇద్దరు పాక్ జవాన్లు సహా పదిమంది చనిపోయారు. బాంబు...
కాన్పూర్ లో ఘోర ప్రమాదం: 17 మంది మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 24 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి...
మెక్సికోలో కాల్పులు.. 10మంది మృతి
మెక్సికో: మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో ఓ సాయుధ ముఠా జరిపిన కాల్పుల్లో 10మంది చనిపోయారు. శనివారం ఓ వ్యాన్లో వచ్చిన దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపగా 10మంది అక్కడికక్కడే చనిపోయారు....
టెంపో-లారీ ఢీ: 14 మంది మృతి
అమరావతి: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపో- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు...
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 11మంది మృతి
విరుధ్నగర్: తమిళనాడులోని విరుధ్నగర్ జిల్లాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో 11మంది చనిపోగా, 36మంది గాయపడ్డారు. సత్తూర్ సమీపంలోని అచ్చనకులం గ్రామంలో టపాసుల తయారీ...
ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదం: 10 మంది మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్ -ఆగ్రా రహదారిపై బస్సు-ట్రక్కు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో...
సూరత్ లో రోడ్డుప్రమాదం: 15మంది కూలీలు మృతి
ముంబై: గుజరాత్ లోని సూరత్ లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కోసాంబ అనే ప్రాతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 15...
బస్సు-గ్యాస్ ట్యాంకర్ ఢీ: 8 మంది మృతి
సంభల్: ఉత్తర్ ప్రదేశ్ సంభల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాముణ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగ్రా - మొరదాబాద్ రహదారిపై ఆర్జీసి బస్సు- గ్యాస్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి...