Home Search
మనుషులకు - search results
If you're not happy with the results, please do another search
కూరగాయల ద్వారా మనుషులకు సూపర్ బగ్స్
కూరగాయల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. కానీ ఆ కూరగాయల ఆహారం వల్ల ప్రతికూల పరిణామాలు కూడా ఏర్పడుతున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. కూరగాయల ఆహారం చినపేగులో గల బ్యాక్టీరియాకు...
మానవ మనుగడకు పెనుముప్పుగా వాతావరణం
ప్రకృతి తన సహజమైన నీరు, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, చక్రీయ విధానాలతో పర్యావరణంలో సామరస్యతనేర్పుతూ మొదట్లో మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణానికి ఏ ఇబ్బంది కలుగని విధంగా జీవించాడు. కాని కాలక్రమేణా...
పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం: ఈటెల
రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి 12 సీట్లలో విజయం సాధిస్తుందని, ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాలు మరోసారి గెలిపిస్తాయని మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం...
23 జాతుల క్రూర శునకాలపై నిషేధం
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల దాడుల ఉదంతాలు పెరిగిపోతున్న దృష్టా 23 జాతులకు చెందిన క్రూరమైన శునకాల అమ్మకాలను, పెంపకాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రాలను ఆదేశించింది. నిషేధించిన శునకాల జాబితాలో పిట్బుల్...
మతం ఒక రక్షణ కవచం
‘నా దేశంలో బుద్ధిహీనుల సంత వుంది వారు అమాయక ప్రజలతో కొబ్బరి కాయలోని ఆరోగ్యకరమైన, పౌష్టిక విలువలున్న నీటిని మురికి నీటిలో పోయిస్తారు. నదిలోని మురికి నీటిని పవిత్ర జలంగా నమ్మించి తాగిస్తారు”...
సెల్ఫీ మోజులో సింహానికి బలి
మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి జూపార్క్లో విషాదం చోటుచేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపే సింది. తిరుపతిలోని జూపార్క్ సందర్శనకు వెళ్లిన వ్యక్తి సెల్ఫీ కోసం లయన్...
మనసు లోపలి నుండి వచ్చిన మాటలు
పాత్రికేయ వ్యాసాలు రాయడం కత్తిమీది సామే. ఎందుకంటే దానికి instant ness అవసరం. పూర్వాధ్యయనం ఉన్న రచయితలే ఇలాంటి ఆర్టికల్స్ కు న్యాయం చేయగలుగుతారు. సందర్భాన్ని బట్టి ఒక అంశం మీద తక్షణం...
ప్రాణాలను హరించే మరో వైరస్పై చైనా ప్రయోగాలు
బీజింగ్ : కరోనా మూలాల గుట్ట ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ వైరస్ను చైనాయే సృష్టించిందని, దాన్ని ప్రపంచ దేశాలపై జీవాయుధంగా ప్రయోగించాలని భావించిందనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే...
తెరువెరిగిన తెరేష్
సముద్రమంత విషాదాన్ని అక్షరాల్లో నింపి ‘శర సంధానం’ చేస్తూ, హిందూ మహాసముద్రంలో ‘అల్పపీడనం’ సష్టించి మూడో ప్రపంచదేశాలకి “నాలుగో ప్రపంచాన్ని” చూపించిన స్వాప్నికుడు. వింతలమారి ప్రపంచంతో అసలు ప్రపంచపు నిజాల్ని నగ్నంగా నడిబజార్లో...
అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి
ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు...
బిసి గురుకుల పాఠశాలలో చేపలకూర
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని బిసి విద్యార్థులకు కెసిఆర్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. బిసి గురుకులాల్లో చేపల కూర పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు...
కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్
న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్ను కొనుగోలు చేయనుంది....
పాలమూరు సాకారమవుతున్న వేళ
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బీడు భూముల్ని తడుపుకుంటూ కృష్ణమ్మ బిరబిరా తరలిరానుంది. పాలమూరు జిల్లా వాసుల దశాబ్దాల...
కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ ప్రబలుతోంది. కోజిక్కోడ్లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు మరణించారు. కాగా, నిపా వైరస కేసులు...
కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. ఇద్దరి మృతి
తిరువనంతపురం : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. ఇక్కడి కొయ్కోడ్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఈ వైరస్ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు....
సైన్స్ పేరుతో అభూత కల్పనలు
పురాణాలలో వుంది అని అంటే జనం లోగడ ప్రతిదీ నమ్మేవారు. ఈ ఆధునిక కాలంలో ట్రెండ్ మారింది. సైన్స్ అని చెపితేనే నమ్ముతున్నారు. అందువల్ల ప్రతి విషయంలో మనువాదులు లేని సైన్స్ను బయటికి...
టాటా, బిర్లాలే కాదు…
తాతల నాటి వృత్తులూ బతకాలి
మనకోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుడిని కాపాడుకోవాలి
మోసపూరిత మాటలు నమ్మి ఆగం కావొద్దు
సిరిసిల్ల నుంచే గౌడన్నలకు సేఫ్టీ మోకుల పంపిణీ ప్రారంభం
వచ్చే నెలలో సిఎం చేతులమీదుగా రిజర్వాయర్ ప్రారంభం
సిరిసిల్లలో...
జీవితాన్ని అనుభవించి రాసిందే కవిత్వం: జూలూరు గౌరీ శంకర్
హైదరాబాద్ : కన్నీళ్లను తాగిన కవిత్వం రాసిన కవులు ఎక్కడ ఉన్నారంటే యాకూబ్ రాసిన జీవన జీవకవిత్వం చూస్తే అర్థమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. జీవనాధారాల్ని వెదుక్కుంటూ...
‘వృషభ’ ట్రైలర్, ఫస్ట్లుక్ లాంఛ్
వి.కె.మూవీస్ పతాకంపై యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సగర్వ సమర్పణలో అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వృషభ’. నిర్మాత ఉమాశంకర్రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య హీరో, హీరోయిన్లు....
తెరసం పరివార కవిత్వం
ఉధృతంగా పెరిగిన సాంకేతికత సౌలభ్యంతో రూప, శబ్దమాత్రంగా మనుషులు అరచేతి తెరలపై కలిసి, కాగల కార్యాలు సునాయాసంగా చక్కదిద్దుకుంటున్నారు. హాలులో జరిగే కవి సమ్మేళనాలు తగ్గి కవులు కాలు కదపకుండానే ఒంటరి సమూహాలుగా...