Saturday, February 22, 2025

ఎపికి కొత్త గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ నియామకం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కొత్త గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో 12 మంది గవర్నర్ల నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకమయ్యారు. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్ లో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. ప్రస్తుత ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. మహారాష్ట్రకు రమేశ్ బైస్, సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్ లను గవర్నర్లుగా కేంద్రం ప్రభుత్వం నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News