Saturday, April 26, 2025

నేడు ఈడి విచారణకు హీరో నవదీప్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ఈరోజు(మంగళవారం) ఈడీ ఎదుట హీరో నవదీప్ విచారణకు హాజరు కానున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్ కు పరిచయాలపై ఈడి ప్రశ్నించనుంది. నైజీరియన్లతో జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడి కోరింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీలాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడి విచారించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News