- Advertisement -
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను సినీనటుడు అల్లు అర్జున్ కలిశారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ గాయపడిన నేపథ్యంలో ఆయనను అర్జున్ కలిశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బన్నీ.
- Advertisement -