Sunday, February 23, 2025

పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకు సవరణ బిల్లులు: అజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాహనాల విక్రయంలో ప్రభుత్వానికి సరిగా పన్నులు వస్తాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో శాసన సభలో అజయ్ మాట్లాడారు. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. పన్నులు ఎగ్గొట్టకుండా ఉండేందుకు సవరణ బిల్లులు తీసుకొచ్చామన్నారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకు పన్నుల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News