Tuesday, March 11, 2025

రేపు అర్థరాత్రి హైదరాబాద్‌కు అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈనెల 14వ తేదీ బుధవారం అర్థరాత్రి 11.55 గంటలకు హైదరాబాద్ చేరుకుని నోవాటెల్ హోటల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం మణికొండలో దర్శకుడు రాజమౌళి,11 గంటలకు వేమూరి రాధాకృష్ణ నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం బిజెపి సీనియర్ కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం వంటి పలు విషయాలపై చర్చిస్తారు. తరువాత భద్రాచలం వెళ్లి సీతారాములను దర్శించుకుని సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News