Tuesday, September 17, 2024

ఆర్‌టిసి బస్సుపై పడిన విద్యుత్ తీగ

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఆర్‌టిసి బస్సులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఆర్‌టిసి బస్సుపై విద్యుత్ వైర్ తెగిపడింది. వెంటనే మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News