Monday, April 28, 2025

టిటిడి తాత్కాలిక ఇవోగా అనిల్ కుమార్ సింఘాల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలిక కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో అనిల్ టిటిడి ఈవోగా పనిచేశారు. ప్రస్తుత ఇవో ధర్మారెడ్డి కుమారుడు మృతితో 12 రోజుల పాటు సెలవు పెట్టారు. దీంతో అనిల్ కుమార్‌కు టిటిడి ఇవోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News