Thursday, April 17, 2025

రోడ్డు ప్రమాదంలో ఎపి మంత్రికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున కాన్యాయ్ లోని వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. శనివారం ఉదయం విజయవాడ వారధి నుంచి బందర్‌ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే మంత్రిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలయ్యాని ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని  పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News