Saturday, April 26, 2025

ఎపిలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 4 New Omicron Cases

అమరావతి: ఎపిలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో మూడు, గుంటూరులో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఎపిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. అయితే, ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఒమిక్రాన్ రోగులు అదృశ్యమయ్యారు. దీంతో రోగుల ఆచూకి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు యూకె నుంచి, మరొకరు యుఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

AP Reports 4 New Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News