Sunday, February 23, 2025

ఎపిలో కొత్తగా 4వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 4198 fresh corona cases

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ పాజిటీవ్ కేసులు 5వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,886 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 4,198 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారిన పడి 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22.97లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు ఎపిలో 14,646మంది బాధితులు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్ నుంచి 9,317 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.

AP Reports 4198 fresh corona cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News