Sunday, February 23, 2025

ఇడి విచారణకు కేజ్రీవాల్ దూరం…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మరో సారి ఇడి విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరం కానున్నారు. ఇవాళ్టి విచారణకు రావడంలేదని ఇడికి కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ఐదుసార్లు ఇడి సమన్లు జారీ చేసింది. ఇడి జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దీంతో ఇడి ముందు హాజరు కావడం ఇష్టం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News