Tuesday, April 1, 2025

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాత్కాలిక బెయిల్ కోసం పెట్టుకున్న వినతిపై సుప్రీంకోర్టు మధ్యాహ్నం 2.00 గంటలకు తన తీర్పు చెప్పనున్నది. ఆయన ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మరో వైపు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. పరిస్థితి అసాధారణంగా ఉంది. పైగా కేజ్రీవాల్ అలవాటు పడిన నేరస్థుడేమి కాదు అని కోర్టు భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News