Saturday, September 21, 2024

సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం: అయ్య‌ప్ప భ‌క్తుడు మృతి..

- Advertisement -
- Advertisement -

Ayyappa Pilgrim died in Road Accident

హైద‌రాబాద్: సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమ‌వారం ఉద‌యం సికింద్రాబాద్ లోని కోర‌మాండ‌ల్ హౌజ్ ఎదురుగా ఓ అయ్య‌ప్ప భ‌క్తుడు ప్రమాదవ శాత్తు చెత్త త‌ర‌లించే లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Ayyappa Pilgrim died in Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News