Sunday, September 8, 2024

13 శాతం పెరిగిన ఎయిర్‌టెల్ లాభం

- Advertisement -
- Advertisement -

Bharti Airtel Q2 net profit 2021

న్యూఢిల్లీ : దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్ త్రైమాసికంలో రాణించింది. క్యూ2(జూలైసెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీకి నికర నష్టం రూ.763 కోట్లు ఉంది. 16 దేశాల్లో దాదాపు 48 కోట్ల మంది కస్టమర్లు కంపెనీకి ఉన్నారు. కంపెనీ ఆదాయం రూ.28,326 కోట్లతో 5.5 శాతం పెరిగింది. గతేడాది కంపెనీ ఆదాయం రూ.26,853 కోట్లుగా ఉంది. ఎబిటా 2021 క్యూ1లో రూ.13,189 కోట్ల నుంచి క్యూ2లో రూ.13,810 కోట్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News