Sunday, February 23, 2025

ట్రాఫిక్ ఎస్ఐని ఢీకొట్టిన బైక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం బేగంపేటలోని రసూల్‌పురాలో ట్రాఫిక్ ఎస్‌ఐని బైక్ ఢీకొట్టింది. ముగ్గురు మైనర్లు బైక్‌పై వేగంగా వెళ్తూ ట్రాఫిక్ ఎస్‌ఐని ఢీకొట్టారు. బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్‌ఐని బాలురు ఢీకొట్టాడు. ఎస్‌ఐని ఢీకొట్టిన అనంతరం ముగ్గురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: ఒయు మాజీ విసి నవనీతరావు కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News