Monday, March 31, 2025

కేసీఆర్ పై బీజేపీ అభ్యర్ధి గెలుపు

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠభరితంగా సాగిన కామారెడ్డి ఓట్ల కౌంటింగ్ లో చివరకు విజయం బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డినే వరించింది. ఆయన ఆరువేల పైచిలుకు ఓట్లతో తన సమీప అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ పై గెలిచారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ప్రతి రౌండ్ కూ మెజారిటీలు మారుతూ ఉండటంతో కామారెడ్డి ఎన్నికల ఫలితం ఎంతో ఉత్కంఠకు గురి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News