Saturday, February 22, 2025

మొరాబాద్ బిజెపి అభ్యర్థి మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కున్వర్ సర్వేష్ కుమార్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి తెలిపారు. సర్వేష్ కుమార్‌కు గొంతులో ఏదో సమస్య ఉందని, ఆయనకు ఆపరేషన్ జరిగిందని చౌదరి తెలిపారు. చెకప్ కోసం శుక్రవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లారని ఆయన చెప్పారు. శుక్రవారం తొలి దశలో భాగంగా మొరాదాబాద్‌లో పోలింగ్ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News