Saturday, April 5, 2025

టిఎన్‌జివొ భవన్‌పై బిజెపి కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలోని టిఎన్‌జివొ భవన్‌పై బిజెపి కార్యకర్తలు దాడి చేశారు. బిజెపి గుండాలు దౌర్జన్యంగా ఆఫీసులోకి చొరబడి టేబుళ్లను ధ్వంసం చేశారు. బిజెపి మూకల దాడిని టిఎన్‌జివొలు తీవ్రంగా ఖండించాయి. మునుగోడు ఉప ఎన్నికలలో ఓటమి భయంతోనే బిజెపి దాడులకు పాల్పడుతోందని మాజీ టిఎన్‌జివొ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. టిఎన్‌జివొ భవన్‌పై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News