Tuesday, September 17, 2024

విషాద ఘటన.. గంగా న‌దిలో ప‌డ‌వ మునక

- Advertisement -
- Advertisement -

Boat with 100 people Capsizes in Bihar's Bhagalpur

పాట్నా: బీహార్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. భ‌గ‌ల్‌పూర్ జిల్లాలోని నౌగాచియా వద్ద గంగా న‌దిలో ఓ ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో పడవలో సుమార 100మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘటనలో పలువురుమంది మృతి చెందగా.. మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Boat with 100 people Capsizes in Bihar’s Bhagalpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News