Sunday, April 27, 2025

పంజాగుట్టలో టీవీ ఆర్టిస్టు ఇంట్లో చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట టీవీ ఆర్టిస్టు ఇంట్లో గురువారం చోరీ జరిగింది. టీవీ ఆర్టిస్టు ఫ్లాట్ లో బంగారం, వజ్రాభరణాలను దొంగలు దోచుకెళ్లారు. సుమారు 1.2 కిలోల బంగారం, 293 వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News